ETV Bharat / bharat

ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం

author img

By

Published : Apr 19, 2021, 12:03 PM IST

తమిళనాడు సీఎం పళనిస్వామి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. హెర్నియా చికిత్స కోసం ఆయన ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం.

Palaniswami hospitalised with hernia
ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం

తమిళనాడు ముఖ్యమంత్రి కే పళనిస్వామి ఆస్పత్రిలో చేరారు. హెర్నియా చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని అధికారిక వర్గాలు తెలిపాయి.

అన్నాడీఎంకే సంయుక్త కోఆర్డినేటర్​గా ఉన్న పళనిస్వామి.. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. మే 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

తమిళనాడు ముఖ్యమంత్రి కే పళనిస్వామి ఆస్పత్రిలో చేరారు. హెర్నియా చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని అధికారిక వర్గాలు తెలిపాయి.

అన్నాడీఎంకే సంయుక్త కోఆర్డినేటర్​గా ఉన్న పళనిస్వామి.. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. మే 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ఇదీ చదవండి: బంగాల్​లో భారీ సభలకు మమత దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.