ETV Bharat / bharat

కారు- ట్రక్కు ఢీ.. నలుగురు మృతి, ఒకరికి తీవ్రగాయాలు - కారు ట్రక్కు ఢీ మహారాష్ట్ర

Road Accident In Maharashtra: కారు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో జరిగింది.

road accident in maharashtra
అతివేగంతో ట్రక్కును ఢీకొన్న కారు
author img

By

Published : Feb 23, 2022, 11:53 PM IST

Road Accident In Maharashtra: మహారాష్ట్రలోని జలగావ్​లో విషాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన ఓకారు ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో కారులోని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.

కారు ఎర్నాదోల్ నుంచి జలగావ్ ప్రయాణిస్తుండగా పింపలకోటా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కును బలంగా ఢీకొనడం వల్ల కారు నుజ్జునుజ్జు అయినట్లు పోలీసులు తెలిపారు.

మృతదేహాలను క్రేన్ సాయంతో బయటకు తీశామన్నారు. గాయపడిన వ్యక్తిని జలగావ్​లోని ప్రభుత్వఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కూతుర్ని చంపి.. ఆ మృతదేహంపైనే తండ్రి అత్యాచారం

Road Accident In Maharashtra: మహారాష్ట్రలోని జలగావ్​లో విషాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన ఓకారు ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో కారులోని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.

కారు ఎర్నాదోల్ నుంచి జలగావ్ ప్రయాణిస్తుండగా పింపలకోటా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కును బలంగా ఢీకొనడం వల్ల కారు నుజ్జునుజ్జు అయినట్లు పోలీసులు తెలిపారు.

మృతదేహాలను క్రేన్ సాయంతో బయటకు తీశామన్నారు. గాయపడిన వ్యక్తిని జలగావ్​లోని ప్రభుత్వఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కూతుర్ని చంపి.. ఆ మృతదేహంపైనే తండ్రి అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.