ETV Bharat / bharat

ఫేస్​బుక్​, ట్విట్టర్​కు పార్లమెంటరీ కమిటీ సమన్లు

సామాజిక మాధ్యమాల దుర్వినియోగ నియంత్రణపై వివరణ కోరుతూ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ సంస్థలకు సమన్లు జారీ చేసింది పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీ.

author img

By

Published : Jan 17, 2021, 9:58 PM IST

Parliamentary standing committee on IT has summoned Facebook and Twitter officials on January 21, in connection with the prevention of misuse of social media.
ఫేస్​బుక్​, ట్విట్టర్​కు పార్లమెంటరీ కమిటీ సమన్లు

సామాజిక మాధ్యమ దిగ్గజాలు ఫేస్​బుక్, ట్విట్టర్​లకు పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగ నియంత్రణపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 21న కమిటీ ముందు సంస్థల ప్రతినిధులు హజరుకావాలని స్పష్టం చేసింది.

ఈ మేరకు లోక్‌సభ సచివాలయం నోటీసులు జారీ చేసింది.

సామాజిక మాధ్యమ దిగ్గజాలు ఫేస్​బుక్, ట్విట్టర్​లకు పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగ నియంత్రణపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 21న కమిటీ ముందు సంస్థల ప్రతినిధులు హజరుకావాలని స్పష్టం చేసింది.

ఈ మేరకు లోక్‌సభ సచివాలయం నోటీసులు జారీ చేసింది.

ఇదీ చూడండి: బంగాల్​ ఎన్నికల బరిలో శివసేన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.