హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో శుక్రవారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రత నమోదైంది. రాత్రి 11:32 గంటలకు భూమి కంపించిందని ఆ రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది.
10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి నష్టంగానీ, ప్రాణ నష్టంగానీ జరగలేదని తెలుస్తోంది.
ఇదీ చూడండి: 15 రోజుల్లో 16 మంది అనుమానాస్పద మృతి!
ఇదీ చూడండి: బావి ప్రమాదంలో 11కు చేరిన మృతులు