ETV Bharat / bharat

ఒడిశాలో ఎన్​కౌంటర్​- నక్సల్స్​ క్యాంపులు ధ్వంసం - కాలంపాడ అటవీ ప్రాంతంలో కాల్పులు

బీజాపుర్​ ఎన్​కౌంటర్​ అనంతరం ఒడిశాలో నక్సల్స్​కు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కందమాల్ జిల్లాలో ఈ ఘటన జరిగిందని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.

Maoist camp unearthed
నక్సల్స్​ క్యాంపులు ధ్వంసం
author img

By

Published : Apr 7, 2021, 11:00 PM IST

ఒడిశా, కందమాల్ జిల్లాలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నక్సల్స్​ క్యాంపులను పోలీసులు ధ్వంసం చేశారు. కాలంపాడ అటవీ ప్రాంతంలో ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా సూపరింటెండెండ్​ వినీత్​ అగర్వాల్​ పేర్కొన్నారు.

కాలంపాడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు క్యాంపులు ఉన్నాయని సమాచారం అందగా.. పోలీసు ప్రత్యేక దళాలు, జిల్లా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్​ నిర్వహించారు. నక్సల్స్​కు భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయని జిల్లా ఎస్పీ తెలిపారు. కనీసం 12 మంది మావోయిస్టులు క్యాంపులను వదిలి పారిపోయారని తెలిపారు.

ఒడిశా, కందమాల్ జిల్లాలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నక్సల్స్​ క్యాంపులను పోలీసులు ధ్వంసం చేశారు. కాలంపాడ అటవీ ప్రాంతంలో ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా సూపరింటెండెండ్​ వినీత్​ అగర్వాల్​ పేర్కొన్నారు.

కాలంపాడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు క్యాంపులు ఉన్నాయని సమాచారం అందగా.. పోలీసు ప్రత్యేక దళాలు, జిల్లా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్​ నిర్వహించారు. నక్సల్స్​కు భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయని జిల్లా ఎస్పీ తెలిపారు. కనీసం 12 మంది మావోయిస్టులు క్యాంపులను వదిలి పారిపోయారని తెలిపారు.

ఇదీ చదవండి: బంగాల్​ భాజపా అధ్యక్షుడి వాహనంపై దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.