ETV Bharat / bharat

ఉత్తర్​ప్రదేశ్​లోనూ ఓ మృగరాజుకు కరోనా

హైదరాబాద్​లోని జూలో 8 సింహాలకు కరోనా ఘటన మరవకముందే.. మధ్యప్రదేశ్​లోని ఇటావా సఫారీ పార్కులో ఓ సింహానికి కొవిడ్ పాజిటివ్​గా నిర్థరణ అయింది. మరో సింహానికి వైరస్​ లక్షణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

author img

By

Published : May 7, 2021, 9:18 PM IST

lion tests covid-19 positive
సింహానికి కరోనా

దేశంలో సింహాలు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. తాజాగా ఉత్తర్​ప్రదేశ్​లోని ఇటావా సఫారీ పార్కులో ఓ సింహానికి వైరస్​ సోకింది. మరో సింహానికి కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

"ఇటావా సఫారీ పార్కులోని 14 ఏసియాటిక్ సింహాల శాంపిల్స్ సేకరించి భారత పశువైద్య పరిశోధన సంస్థ(ఐవీఆర్​ఐ)కి పంపించాం. ఒక సింహానికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. మరో సింహానికి లక్షణాలు ఉన్నాయి. మిగతా 12 సింహాలకు నెగెటివ్ వచ్చింది."

-- డాక్టర్. కేపీ సింగ్, సఫారీ పార్కు జాయింట్ డైరెక్టర్

హైదరాబాద్​లోని నెహ్రూ జూ లాజికల్ పార్కులో ఈనెల 4న ఎనిమిది సింహాలు కరోనా బారినపడ్డాయి.

ఇదీ చదవండి : భద్రతా దళాలపై గ్రనేడ్​లు విసిరిన ఉగ్రవాదులు

దేశంలో సింహాలు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. తాజాగా ఉత్తర్​ప్రదేశ్​లోని ఇటావా సఫారీ పార్కులో ఓ సింహానికి వైరస్​ సోకింది. మరో సింహానికి కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

"ఇటావా సఫారీ పార్కులోని 14 ఏసియాటిక్ సింహాల శాంపిల్స్ సేకరించి భారత పశువైద్య పరిశోధన సంస్థ(ఐవీఆర్​ఐ)కి పంపించాం. ఒక సింహానికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. మరో సింహానికి లక్షణాలు ఉన్నాయి. మిగతా 12 సింహాలకు నెగెటివ్ వచ్చింది."

-- డాక్టర్. కేపీ సింగ్, సఫారీ పార్కు జాయింట్ డైరెక్టర్

హైదరాబాద్​లోని నెహ్రూ జూ లాజికల్ పార్కులో ఈనెల 4న ఎనిమిది సింహాలు కరోనా బారినపడ్డాయి.

ఇదీ చదవండి : భద్రతా దళాలపై గ్రనేడ్​లు విసిరిన ఉగ్రవాదులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.