ETV Bharat / bharat

దేశంలో మరో 3.32 లక్షల మందికి కరోనా - భారత్​లో కొవిడ్ కేసులు

దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. తాజాగా 3.32 లక్షల మందికిపైగా వైరస్​ బారిన పడ్డారు. మరో 2,263 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు 1.93 లక్షల మందికిపైగా కరోనాను జయించారు.

Coronavirus cases
భారత్​లో కరోనా కేసులు
author img

By

Published : Apr 23, 2021, 9:49 AM IST

Updated : Apr 23, 2021, 10:11 AM IST

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ ఆందోళనకరంగా మారుతున్నాయి. ఒక్కరోజే 3,32,730 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 2,263 వైరస్​కు బలయ్యారు. 1,93,279 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

మొత్తం కేసులు: 1,62,63,695

మొత్తం మరణాలు: 1,86,920

మొత్తం కోలుకున్నవారు: 1,36,48,159

యాక్టివ్ కేసులు: 24,28,616

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కొవిడ్​ నియంత్రణలో భాగంగా.. మొత్తంగా 13 కోట్ల 54 లక్షల 78 వేలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లి తిరిగిచ్చిన దొంగ..

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ ఆందోళనకరంగా మారుతున్నాయి. ఒక్కరోజే 3,32,730 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 2,263 వైరస్​కు బలయ్యారు. 1,93,279 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

మొత్తం కేసులు: 1,62,63,695

మొత్తం మరణాలు: 1,86,920

మొత్తం కోలుకున్నవారు: 1,36,48,159

యాక్టివ్ కేసులు: 24,28,616

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కొవిడ్​ నియంత్రణలో భాగంగా.. మొత్తంగా 13 కోట్ల 54 లక్షల 78 వేలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లి తిరిగిచ్చిన దొంగ..

Last Updated : Apr 23, 2021, 10:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.