ETV Bharat / bharat

'భారత్​ ఇక ప్రజాస్వామ్య దేశం కాదు'

author img

By

Published : Mar 11, 2021, 7:22 PM IST

భారత్ ఇకపై​ ప్రజాస్వామ్య దేశం కాదని కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ ట్వీట్​ చేశారు. వీ-డెమ్ సంస్థ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

"India no longer a democracy", tweets Rahul Gandhi
'భారత్​ ఇకపై ప్రజాస్వామ్య దేశం కాదు'

భారత్​ ఇకపై ప్రజాస్వామ్య దేశం కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. స్వీడన్​కు చెందిన వీ-డెమ్​ ఇనిస్టిట్యూట్​ 'ప్రజాస్వామ్య నివేదిక' విడుదల చేసిన నేపథ్యంలో ఈ విధంగా ట్వీట్​ చేశారు.

137 కోట్ల జనాభా గల పెద్ద ప్రజాస్వామ్య దేశం... నిరంకుశ పరిపాలన దేశంగా మారిందని వీ-డెమ్ నివేదికలో పేర్కొంది.

ఇదీ చదవండి:''మహా'లో ఆందోళనకరంగా కరోనా విజృంభణ'

భారత్​ ఇకపై ప్రజాస్వామ్య దేశం కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. స్వీడన్​కు చెందిన వీ-డెమ్​ ఇనిస్టిట్యూట్​ 'ప్రజాస్వామ్య నివేదిక' విడుదల చేసిన నేపథ్యంలో ఈ విధంగా ట్వీట్​ చేశారు.

137 కోట్ల జనాభా గల పెద్ద ప్రజాస్వామ్య దేశం... నిరంకుశ పరిపాలన దేశంగా మారిందని వీ-డెమ్ నివేదికలో పేర్కొంది.

ఇదీ చదవండి:''మహా'లో ఆందోళనకరంగా కరోనా విజృంభణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.