ETV Bharat / bharat

దేశంలో మరో 2.76 లక్షల మందికి వైరస్​

author img

By

Published : May 20, 2021, 9:43 AM IST

Updated : May 20, 2021, 10:54 AM IST

దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 2 లక్షల 76 వేల మందికి కొవిడ్​ సోకింది. మరో 3,874 మంది మరణించారు. బుధవారం 20.55 లక్షల నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

corona, covid, pandemic, virus
దేశంలో కరోనా, కొవిడ్​

దేశంలో కొవిడ్ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. క్రితం రోజుతో పోల్చితే కేసులు స్వల్పంగా పెరిగినా.. మరణాలు భారీగా తగ్గాయి. కొత్తగా 2,76,070 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి ధాటికి మరో 3,874 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 2,57,72,400
  • మొత్తం మరణాలు: 2,87,122
  • కోలుకున్నవారు: 2,23,55,440
  • యాక్టివ్ కేసులు: 31,29,878

బుధవారం 20,55,010 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 32,23,56,187కు చేరినట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి: ఎక్కువ మందికి టీకా అందితే మాస్క్​ పక్కన పెట్టొచ్చా?

ఇదీ చూడండి: కొవిడ్ రెండో ఉద్ధృతికి జులైలో తెర!

దేశంలో కొవిడ్ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. క్రితం రోజుతో పోల్చితే కేసులు స్వల్పంగా పెరిగినా.. మరణాలు భారీగా తగ్గాయి. కొత్తగా 2,76,070 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి ధాటికి మరో 3,874 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 2,57,72,400
  • మొత్తం మరణాలు: 2,87,122
  • కోలుకున్నవారు: 2,23,55,440
  • యాక్టివ్ కేసులు: 31,29,878

బుధవారం 20,55,010 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 32,23,56,187కు చేరినట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి: ఎక్కువ మందికి టీకా అందితే మాస్క్​ పక్కన పెట్టొచ్చా?

ఇదీ చూడండి: కొవిడ్ రెండో ఉద్ధృతికి జులైలో తెర!

Last Updated : May 20, 2021, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.