ETV Bharat / bharat

కొవిడ్​ విలయం- కొత్తగా 89,129 మందికి వైరస్​

author img

By

Published : Apr 3, 2021, 9:59 AM IST

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 89,129‬ మంది.. వైరస్​ బారినపడ్డారు. కొవిడ్​ కారణంగా మరో 714 మంది ప్రాణాలు కోల్పోయారు.

india corona cases
కొవిడ్​ విలయం- కొత్తగా 89,129 మందికి వైరస్​

దేశవ్యాప్తంగా కొవిడ్​ ఉద్ధృతి ఆందోళకరంగా కొనసాగుతోంది. కొత్తగా 89,129 కేసులు వెలుగుచూశాయి. మరో 714 మంది.. మహమ్మారికి బలయ్యారు.

  • మొత్తం కేసులు: 1,23,92,260
  • మొత్తం మరణాలు: 1,64,110
  • కోలుకున్నవారు: 1,15,69,241
  • యాక్టివ్​ కేసులు: 6,58,909

వైరస్​ సోకిన వారిలో మరో.. 44,202 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దేశవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 10 లక్షల 46 వేల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్​ల సంఖ్య 24 కోట్ల 69 లక్షలు దాటిందని చెప్పింది.

ఇదీ చూడండి:టీకా పంపిణీలో 7 కోట్ల మైలురాయిని దాటిన భారత్​

దేశవ్యాప్తంగా కొవిడ్​ ఉద్ధృతి ఆందోళకరంగా కొనసాగుతోంది. కొత్తగా 89,129 కేసులు వెలుగుచూశాయి. మరో 714 మంది.. మహమ్మారికి బలయ్యారు.

  • మొత్తం కేసులు: 1,23,92,260
  • మొత్తం మరణాలు: 1,64,110
  • కోలుకున్నవారు: 1,15,69,241
  • యాక్టివ్​ కేసులు: 6,58,909

వైరస్​ సోకిన వారిలో మరో.. 44,202 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దేశవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 10 లక్షల 46 వేల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్​ల సంఖ్య 24 కోట్ల 69 లక్షలు దాటిందని చెప్పింది.

ఇదీ చూడండి:టీకా పంపిణీలో 7 కోట్ల మైలురాయిని దాటిన భారత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.