ETV Bharat / bharat

40 ఏళ్ల క్రితం మునిగిన ఓడ.. రాత్రికి రాత్రే ప్రత్యక్షం!

author img

By

Published : Jun 27, 2021, 7:06 PM IST

40 ఏళ్ల క్రితం నీట మునిగిన ఓ ఓడ కర్ణాటక కార్​వార్​లోని​ సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. అయితే.. ఇది సింగపూర్​కు చెందిన ఓడ అని స్పష్టమైంది.

ship, karwar
ఓడ, సింగపూర్ షిప్
ఒడ్డుకుకొట్టుకొచ్చిన 40 ఏళ్ల నాటి ఓడ

కర్ణాటక కార్​వార్​లో సముద్రం ఒడ్డున ఓ ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. 40 ఏళ్ల క్రితం నీట మునిగిన ఓ విదేశీ ఓడ అలల దాటికి తీరానికి కొట్టుకువచ్చింది.

1981లో..

'చెరిమజు' అనే కార్గో షిప్ 1981లో నీటమునిగింది. సింగపూర్​ నుంచి కార్​వార్​ హార్బర్​కు.. 14, 418 టన్నుల డాంబర్​ తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే.. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 30 మంది నావికులను రక్షించారు అధికారులు.

ship, karwar
40 ఏళ్ల క్రితమే నీట మునిగిన ఓడ

అయితే.. ఘటన అనంతరం ఓడను బయటకు తీసేందుకు పలుమార్లు ప్రయత్నాలు చేసినా.. అవి విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఓడలోని కొంత భాగాన్ని మాత్రమే పైకి తీసుకురాగలిగారు అధికారులు. అప్పుడు సముద్రంలో మిగిలిన ఓడ సగభాగం 40 ఏళ్ల తర్వాత కార్​వార్​ ఒడ్డుకు కొట్టుకొచ్చింది.

ship, karwar
గతంలో నీట మునిగిన చెరిమజు ఓడ

ఇదీ చదవండి:సముద్రంలో మునిగిన ఇరాన్​ నేవీ అతిపెద్ద ఓడ

ఒడ్డుకుకొట్టుకొచ్చిన 40 ఏళ్ల నాటి ఓడ

కర్ణాటక కార్​వార్​లో సముద్రం ఒడ్డున ఓ ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. 40 ఏళ్ల క్రితం నీట మునిగిన ఓ విదేశీ ఓడ అలల దాటికి తీరానికి కొట్టుకువచ్చింది.

1981లో..

'చెరిమజు' అనే కార్గో షిప్ 1981లో నీటమునిగింది. సింగపూర్​ నుంచి కార్​వార్​ హార్బర్​కు.. 14, 418 టన్నుల డాంబర్​ తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే.. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 30 మంది నావికులను రక్షించారు అధికారులు.

ship, karwar
40 ఏళ్ల క్రితమే నీట మునిగిన ఓడ

అయితే.. ఘటన అనంతరం ఓడను బయటకు తీసేందుకు పలుమార్లు ప్రయత్నాలు చేసినా.. అవి విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఓడలోని కొంత భాగాన్ని మాత్రమే పైకి తీసుకురాగలిగారు అధికారులు. అప్పుడు సముద్రంలో మిగిలిన ఓడ సగభాగం 40 ఏళ్ల తర్వాత కార్​వార్​ ఒడ్డుకు కొట్టుకొచ్చింది.

ship, karwar
గతంలో నీట మునిగిన చెరిమజు ఓడ

ఇదీ చదవండి:సముద్రంలో మునిగిన ఇరాన్​ నేవీ అతిపెద్ద ఓడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.