మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కరోనా నుంచి కోలుకున్నారు. కొవిడ్ పరీక్షలు చేయగా ఆయనకు నెగటివ్గా తేలింది. దాంతో ఆయన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు దిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.
ఈ నెల 19న మాజీ ప్రధాని కరోనా బారిన పడ్డారు. దాంతో ఆయన్ని దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.
ఇదీ చదవండి: కరోనా నుంచి కోలుకున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్