ETV Bharat / bharat

'ఆ దారుణాన్ని క్షమించం..మరచిపోం'

author img

By

Published : Feb 15, 2021, 5:21 AM IST

యావత్​ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన పుల్వామా ఉగ్రదాడిని 'క్షమించం.. మరచిపోం' అని సీఆర్​పీఎఫ్​ అధికారులు వ్యాఖ్యానించారు. పుల్వామా అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రద్ధాంజలి ఘటించారు.

Did not forgive, will not forget: CRPF on Pulwama terror attack anniversary
'ఆ దాడిని క్షమించం..మరచిపోం'

పుల్వామా దాడిలో ప్రాణాలర్పించిన వారికి జమ్ముకశ్మీర్​లోని లెథ్​పొరా సీఆర్​పీఎఫ్ శిబిరంలో ఉన్నతాధికారులు నివాళ్లు అర్పించారు. దిల్లీ ప్రధాన కార్యాలయం నుంచి వర్చువల్​ పద్ధతిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

"ఆ దారుణాన్ని క్షమించలేదు. దాన్ని మరచిపోలేం. దేశం కోసం ప్రాణాలర్పించిన మా సోదరులకు వందనం. ఆ వీర జవాన్ల కుటుంబాలకు మా సంఘీభావం" అని సీఆర్​పీఎఫ్​ ట్వీట్​ చేసింది. మరోవైపు నాటి ఘటనలో అమరులైన 40మందికి అంకితమిస్తూ రూపొందించిన ఒక వీడియో పుస్తకాన్ని సీఆర్​పీఎఫ్​ డీజీ ఏపీ మహేశ్వరి ఆవిష్కరించారు. అందులో 80 భాగాలుగా 300 నిమిషాల వీడియో ఉంది.

పుల్వామా దాడిలో ప్రాణాలర్పించిన వారికి జమ్ముకశ్మీర్​లోని లెథ్​పొరా సీఆర్​పీఎఫ్ శిబిరంలో ఉన్నతాధికారులు నివాళ్లు అర్పించారు. దిల్లీ ప్రధాన కార్యాలయం నుంచి వర్చువల్​ పద్ధతిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

"ఆ దారుణాన్ని క్షమించలేదు. దాన్ని మరచిపోలేం. దేశం కోసం ప్రాణాలర్పించిన మా సోదరులకు వందనం. ఆ వీర జవాన్ల కుటుంబాలకు మా సంఘీభావం" అని సీఆర్​పీఎఫ్​ ట్వీట్​ చేసింది. మరోవైపు నాటి ఘటనలో అమరులైన 40మందికి అంకితమిస్తూ రూపొందించిన ఒక వీడియో పుస్తకాన్ని సీఆర్​పీఎఫ్​ డీజీ ఏపీ మహేశ్వరి ఆవిష్కరించారు. అందులో 80 భాగాలుగా 300 నిమిషాల వీడియో ఉంది.

ఇదీ చూడండి: కశ్మీర్​లో భారీ ఉగ్రదాడికి కుట్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.