ETV Bharat / bharat

ఉత్తర భారతంలోనే అధిక ఉష్ణోగ్రతలు! - వాతావరణ శాఖ హెచ్చరిక

ఏప్రిల్​-జూన్​ మధ్య ఉత్తర, తూర్పు భారత దేశంలో ఉష్ణోగ్రతలు సాధారణ గరిష్ఠం కన్నా ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణాదిలో సాధారణ గరిష్ఠం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని అంచనా వేసింది.

temperature in april to june, వేసవి ఉష్ణోగ్రత వాతావరణ శాఖ
ఉష్ణోగ్రతలు
author img

By

Published : Mar 31, 2021, 7:36 PM IST

Updated : Mar 31, 2021, 9:53 PM IST

దేశంలో ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఏప్రిల్​ నుంచి జూన్​ మధ్య పగటి ఉష్ణోగ్రతలు సాధారణ గరిష్ఠం కన్నా ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర, వాయువ్య, మధ్య తూర్పు ప్రాంతాల్లో ఈ ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది.

అయితే దక్షిణ భారతదేశం సహా ఈశాన్య ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణ గరిష్ఠం కన్నా తక్కువ ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటుతున్నాయి.

దేశంలో ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఏప్రిల్​ నుంచి జూన్​ మధ్య పగటి ఉష్ణోగ్రతలు సాధారణ గరిష్ఠం కన్నా ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర, వాయువ్య, మధ్య తూర్పు ప్రాంతాల్లో ఈ ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది.

అయితే దక్షిణ భారతదేశం సహా ఈశాన్య ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణ గరిష్ఠం కన్నా తక్కువ ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటుతున్నాయి.

ఇదీ చదవండి : 'ఆ పేలుడు పదార్థాలు కొన్నది సచిన్‌ వాజేనే'

Last Updated : Mar 31, 2021, 9:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.