మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కరోనా బారిన పడ్డారు. చికిత్స నిమిత్తం ఆయన దిల్లీలోని ఎయిమ్స్లో చేరారు.
ఆయనకు స్వల్ప జ్వరం రావటంతో వైద్యపరీక్షలు నిర్వహిచగా.. పాజిటివ్గా తేలినట్లు వైద్యులు నిర్ధరించారు. ప్రస్తుతం ఆయన ఎయిమ్స్లోని ట్రామా కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు.