ETV Bharat / bharat

'గంగా నదిలో మృతదేహాలు.. కేంద్రం బాధ్యతే' - గంగా నది శవాల సమస్యపై కేంద్రాన్ని విమర్శించిన రాహుల్​

గంగా నదిలో మృతదేహాలు ప్రవహించే వ్యవహారంపై కేంద్రానిదే పూర్తి బాధ్యత అని కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. దీనిని అందరికీ ఆపాదించడం సరైంది కాదని చెప్పారు.

Rahul
రాహుల్​ గాంధీ
author img

By

Published : May 23, 2021, 10:07 PM IST

గంగా నది నీటిలో మృతదేహాల వ్యవహారం పట్ల కేంద్రాన్ని.. కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ తప్పిదంపై పూర్తిగా కేంద్రమే బాధ్యత వహించాలని అన్నారు. ఇది సమష్టి బాధ్యత కాదని నొక్కి చెప్పారు.

''గంగా నదిలో మృతదేహాల ఫొటోలు షేర్​ చేయడం నాకు ఇష్టం లేదు. ఆ ఫొటోలను దేశం అప్పుడే చూసింది. కానీ నది ఒడ్డున తమ బంధువుల శవాలు విడిచి వెళ్తున్నవారి మనోవేదనను మనం అర్థం చేసుకోవాలి. అది వారి తప్పిదం కాదు.''

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్​ నేత

గంగా నదిలో ప్రవహిస్తున్న మృతదేహాలు.. కరోనా బాధితులవేనని అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో రాహుల్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇదీ చదవండి: మే 26 నిరసనలకు విపక్షాల మద్దతు

గంగా నది నీటిలో మృతదేహాల వ్యవహారం పట్ల కేంద్రాన్ని.. కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ తప్పిదంపై పూర్తిగా కేంద్రమే బాధ్యత వహించాలని అన్నారు. ఇది సమష్టి బాధ్యత కాదని నొక్కి చెప్పారు.

''గంగా నదిలో మృతదేహాల ఫొటోలు షేర్​ చేయడం నాకు ఇష్టం లేదు. ఆ ఫొటోలను దేశం అప్పుడే చూసింది. కానీ నది ఒడ్డున తమ బంధువుల శవాలు విడిచి వెళ్తున్నవారి మనోవేదనను మనం అర్థం చేసుకోవాలి. అది వారి తప్పిదం కాదు.''

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్​ నేత

గంగా నదిలో ప్రవహిస్తున్న మృతదేహాలు.. కరోనా బాధితులవేనని అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో రాహుల్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇదీ చదవండి: మే 26 నిరసనలకు విపక్షాల మద్దతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.