ETV Bharat / bharat

'ఆప్యాయతతో కశ్మీర్​లో సరికొత్త స్వర్గాన్ని సృష్టించాలి'

author img

By

Published : Sep 19, 2019, 3:56 PM IST

Updated : Oct 1, 2019, 5:20 AM IST

కశ్మీర్​వాసులను ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మహారాష్ట్రలోని నాసిక్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ.. కశ్మీర్​ ప్రజలకు దేశమంతా తోడుండాలని పిలుపునిచ్చారు. మరోసారి కశ్మీర్​ను స్వర్గంగా తీర్చిదిద్దాలన్నారు.

'ఆప్యాయతతో కశ్మీర్​లో సరికొత్త స్వర్గాన్ని సృష్టించాలి'

కశ్మీర్​ ప్రజల దుస్థితికి కాంగ్రెస్సే కారణమని నిప్పులు చెరిగారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రతీ కశ్మీర్​వాసిని ఆప్యాయంగా ఆలింగనం చేసి ఆ ప్రాంతాన్ని మరోసారి స్వర్గంగా తీర్చిదిద్దాలని మహారాష్ట్రలోని నాసిక్​ వేదికగా ప్రధాని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో భాజపా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ.. కశ్మీర్​లో హింస సృష్టించడానికి సరిహద్దులో కొందరు తీవ్రంగా శ్రమిస్తున్నారన్నారు.

'ఆప్యాయతతో కశ్మీర్​లో సరికొత్త స్వర్గాన్ని సృష్టించాలి'

"కశ్మీర్​ మనదని నిన్నటి వరకు చెప్పేవాళ్లం. సరికొత్త కశ్మీర్​ను సృష్టించి.. దాన్ని మరోసారి స్వర్గంగా తీర్చిదిద్దాలని ఇప్పటి నుంచి దేశం అంటుంది. ప్రతి కశ్మీర్​వాసిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవాలి. ఈ నిర్ణయంపై హింస, దుష్ప్రచారం చేయడానికి భారీ సంఖ్యలో కుట్ర జరుగుతోంది. కానీ జమ్ముకశ్మీర్​ యువత, అక్కడి అమ్మలు, సోదరీమణులు ఈ హింస నుంచి బయటపడాలని నిర్ణయించేసుకున్నారు. అభివృద్ధివైపు నడవాలని కోరుకుంటున్నారు. ఉద్యోగాలు కావాలనుకుంటున్నారు. మీ ఈ సేవకుడు(మోదీ), మీ ప్రభుత్వం.. మీ అందరిని ఒక్కటి చేసి కశ్మీర్​ ప్రజలను, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పథంవైపు నడింపించడానికి ప్రణాళికలు రచిస్తున్నాం."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

130 కోట్ల భారతీయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకునే కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని.. కేంద్రం రద్దు చేసిందని మోదీ తెలిపారు.

ఈ నేపథ్యంలో విపక్షాలపై విరుచుకుపడ్డారు ప్రధాని. దేశ హితం కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించకుండా.. ఎన్​సీపీ, కాంగ్రెస్​ పార్టీలు స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​పై ప్రసంశల వర్షం కురిపించారు మోదీ. పూర్తిస్థాయి మెజారిటీ లేకుండానే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు పరిగెత్తించారని కొనియాడారు. తనలాగే ఫడణవీస్​ కూడా భక్తి, శ్రద్ధలతో విధులు నిర్వర్తిస్తున్నారని మోదీ అభిప్రాయపడ్డారు.

ప్రధానిగా రెండో దఫా 100రోజుల పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు మోదీ. హామీలు నెరవేరుస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తున్నట్లు చెప్పారు. భారత్​లో తయారు చేసిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను 100 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు.

50 కోట్ల మూగ జీవాలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన జంతువుల వ్యాధి నియంత్రణ కార్యక్రమంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు మోదీ. వాటికి ఓటు హక్కు లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇదీ చూడండి:- ‘దేశానికి సేవ చేసిన రియల్‌ హీరో'

కశ్మీర్​ ప్రజల దుస్థితికి కాంగ్రెస్సే కారణమని నిప్పులు చెరిగారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రతీ కశ్మీర్​వాసిని ఆప్యాయంగా ఆలింగనం చేసి ఆ ప్రాంతాన్ని మరోసారి స్వర్గంగా తీర్చిదిద్దాలని మహారాష్ట్రలోని నాసిక్​ వేదికగా ప్రధాని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో భాజపా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ.. కశ్మీర్​లో హింస సృష్టించడానికి సరిహద్దులో కొందరు తీవ్రంగా శ్రమిస్తున్నారన్నారు.

'ఆప్యాయతతో కశ్మీర్​లో సరికొత్త స్వర్గాన్ని సృష్టించాలి'

"కశ్మీర్​ మనదని నిన్నటి వరకు చెప్పేవాళ్లం. సరికొత్త కశ్మీర్​ను సృష్టించి.. దాన్ని మరోసారి స్వర్గంగా తీర్చిదిద్దాలని ఇప్పటి నుంచి దేశం అంటుంది. ప్రతి కశ్మీర్​వాసిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవాలి. ఈ నిర్ణయంపై హింస, దుష్ప్రచారం చేయడానికి భారీ సంఖ్యలో కుట్ర జరుగుతోంది. కానీ జమ్ముకశ్మీర్​ యువత, అక్కడి అమ్మలు, సోదరీమణులు ఈ హింస నుంచి బయటపడాలని నిర్ణయించేసుకున్నారు. అభివృద్ధివైపు నడవాలని కోరుకుంటున్నారు. ఉద్యోగాలు కావాలనుకుంటున్నారు. మీ ఈ సేవకుడు(మోదీ), మీ ప్రభుత్వం.. మీ అందరిని ఒక్కటి చేసి కశ్మీర్​ ప్రజలను, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పథంవైపు నడింపించడానికి ప్రణాళికలు రచిస్తున్నాం."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

130 కోట్ల భారతీయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకునే కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని.. కేంద్రం రద్దు చేసిందని మోదీ తెలిపారు.

ఈ నేపథ్యంలో విపక్షాలపై విరుచుకుపడ్డారు ప్రధాని. దేశ హితం కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించకుండా.. ఎన్​సీపీ, కాంగ్రెస్​ పార్టీలు స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​పై ప్రసంశల వర్షం కురిపించారు మోదీ. పూర్తిస్థాయి మెజారిటీ లేకుండానే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు పరిగెత్తించారని కొనియాడారు. తనలాగే ఫడణవీస్​ కూడా భక్తి, శ్రద్ధలతో విధులు నిర్వర్తిస్తున్నారని మోదీ అభిప్రాయపడ్డారు.

ప్రధానిగా రెండో దఫా 100రోజుల పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు మోదీ. హామీలు నెరవేరుస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తున్నట్లు చెప్పారు. భారత్​లో తయారు చేసిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను 100 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు.

50 కోట్ల మూగ జీవాలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన జంతువుల వ్యాధి నియంత్రణ కార్యక్రమంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు మోదీ. వాటికి ఓటు హక్కు లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇదీ చూడండి:- ‘దేశానికి సేవ చేసిన రియల్‌ హీరో'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed.
SHOTLIST: Bear's Best Cheongna Golf Club, Incheon, South Korea - 19th September 2019
1. 00:00 flag and w/s of course
2. 00:08 Y.E. Yang birdie putt on no.5 to go to -2
3. 00:18 Y.E. Yang birdie putt on no.6 to go to -3
4. 00:30 Yosuka Asaji chip in for birdie on no.10   
5. 00:46 Yikeun Chang chip in for birdie from edge of green on no.17 to go -3
6. 00:57 Jazz Janewattananond birdie putt on no.10 to go to -4
7. 01:10 Yoseop Seo chip in for birdie from fringe of green on no.7 to go to -4
8. 01:23 Shugo Imahira birdie putt on no.5 to go to -4
9. 01:33 Shugo Imahira birdie putt to finish on no.9 with lead at -5
10. 01:43 Chan Kim par putt on no.9 to finish in share of lead at -5
SOURCE: Asian Tour Media
DURATION: 02:01
   
STORYLINE:
American Chan Kim and Shugo Imahira of Japan share a one shot lead at five-under after the first round of the Shinhan Donghae Open in Incheon, South Korea on Thursday.
Imahira was the leader in the clubhouse after finishing with a birdie on the last hole for a 66 on the Jack Nickaus designed par-71 course at Bear's Best Cheongna Golf Club, but Kim then equaled him to claim a tie at the top of the leaderboard.
Three players are a shot back of the lead at four-under with eight more at three-under.
2009 PGA Championship winner Y.E. Yang is three shots off the lead at two-under after a 69.
    
Last Updated : Oct 1, 2019, 5:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.