ETV Bharat / bharat

ఒడిశా: పట్టాలు తప్పిన సమలేశ్వరి ఎక్స్​ప్రెస్

author img

By

Published : Jun 25, 2019, 6:57 PM IST

Updated : Jun 25, 2019, 11:35 PM IST

ఒడిశాలో సమలేశ్వరి ఎక్స్​ప్రెస్​ రాయగఢ్​- కోరాపుట్​ రైల్వే మార్గం వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో రైలు ఇంజన్​లోనూ మంటలు చెలరేగాయి. ​ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు.

ఒడిశా: పట్టాలు తప్పిన సమలేశ్వరి ఎక్స్​ప్రెస్

ఒడిశా: పట్టాలు తప్పిన సమలేశ్వరి ఎక్స్​ప్రెస్

ఒడిశాలోని రాయగఢ్​- కోరాపుట్​ రైల్వే మార్గంలో సమలేశ్వరి ఎక్స్​ప్రెస్​ ప్రమాదవశాత్తు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, నలుగురికి గాయాలయినట్లు అధికారులు తెలిపారు.

హావ్​డా నుంచి జగదల్​పూర్​ వెళ్తుండగా.. పట్టాలపై నిలిపి ఉంచిన ఓహెచ్​ఈ కారును రైలు ఢీకొట్టింది. దీంతో రైలు ఇంజన్​ సహా రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఆ సమయంలోనే ఇంజన్​లో మంటలూ చెలరేగాయని అధికారులు తెలిపారు.

సహాయక చర్యలకుగాను 12 మంది వైద్యులు, రైల్వే అధికారులతో విశాఖ నుంచి రిలీఫ్ వ్యాన్​ బయలుదేరింది. ప్రస్తుతం సింగ్​పూర్​రోడ్​, కెబిటిగూడ స్టేషన్​ మాస్టర్లను ఉన్నతాధికారుల సస్పెండ్ చేశారు.

ఇదీ చూడండి: పంట బీమా కచ్చితమా.. ఐచ్ఛికమా..?

ఒడిశా: పట్టాలు తప్పిన సమలేశ్వరి ఎక్స్​ప్రెస్

ఒడిశాలోని రాయగఢ్​- కోరాపుట్​ రైల్వే మార్గంలో సమలేశ్వరి ఎక్స్​ప్రెస్​ ప్రమాదవశాత్తు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, నలుగురికి గాయాలయినట్లు అధికారులు తెలిపారు.

హావ్​డా నుంచి జగదల్​పూర్​ వెళ్తుండగా.. పట్టాలపై నిలిపి ఉంచిన ఓహెచ్​ఈ కారును రైలు ఢీకొట్టింది. దీంతో రైలు ఇంజన్​ సహా రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఆ సమయంలోనే ఇంజన్​లో మంటలూ చెలరేగాయని అధికారులు తెలిపారు.

సహాయక చర్యలకుగాను 12 మంది వైద్యులు, రైల్వే అధికారులతో విశాఖ నుంచి రిలీఫ్ వ్యాన్​ బయలుదేరింది. ప్రస్తుతం సింగ్​పూర్​రోడ్​, కెబిటిగూడ స్టేషన్​ మాస్టర్లను ఉన్నతాధికారుల సస్పెండ్ చేశారు.

ఇదీ చూడండి: పంట బీమా కచ్చితమా.. ఐచ్ఛికమా..?

Intro:Body:

df


Conclusion:
Last Updated : Jun 25, 2019, 11:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.