ETV Bharat / bharat

సుఖోయ్​లో స్పైస్​ బాంబులు! - స్పైస్

సుఖోయ్​-30 యుద్ధవిమానాల్లో స్పైస్​-2000 బాంబు​లను వాడేందుకు భారత వాయుసేన కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్​ బాలాకోట్​ వాయుసేన దాడిలోనూ సుఖోయ్​లో స్పైస్​ బాంబులను వినియోగించినట్లు ఐఏఎఫ్​ తెలిపింది.

సుఖోయ్​-30 యుద్ధవిమానం
author img

By

Published : Mar 5, 2019, 10:00 PM IST

యుద్ధవిమానాలను ఆధునీకరించేందుకు భారత వాయుసేన నడుం బిగించింది. ఇజ్రాయెల్​కు చెందిన స్పైస్​-2000 బాంబులను సుఖోయ్​ యుద్ధవిమానాల్లో అమర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం పాకిస్థాన్​ బాలాకోట్​ వాయుదాడిలో దీన్ని పరీక్షించింది ఐఏఎఫ్.

ప్రస్తుతానికి మిరాజ్​-2000లోనే స్పైస్​ బాంబులను వాడగలుగుతున్నాం. ఐఏఎఫ్​ వద్ద 250 మిరాజ్​ యుద్ధ విమానాలు ఉన్నాయి. కేవలం 3 స్క్వాడ్రన్ల పరిధిలోనే మిరాజ్​ సేవలందిస్తోంది. వచ్చే ఏడాదిలో మరో 20 యుద్ధవిమానాలు చేరుతాయి.

సుఖోయ్​లోనూ వీటిని సమర్థంగా ఉపయోగించగలిగితే వాయుసేనకు మరింత బలం చేకూరుతుంది. మరికొన్ని పరీక్షల తర్వాత సుఖోయ్​-30 శ్రేణిలో స్పైస్​లను అందుబాటులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు అధికారులు.

ఇజ్రాయెల్​ నుంచి 200కు పైగా స్పైస్​-2000 బాంబులను కొనుగోలు చేసింది భారత్. ఉపగ్రహ చిత్రాలు, అక్షాంక్షాల స్థానం ఆధారంగా లక్ష్యాన్ని సమర్థంగా ఛేదిస్తాయి స్పైస్​ బాంబు​లు.

యుద్ధవిమానాలను ఆధునీకరించేందుకు భారత వాయుసేన నడుం బిగించింది. ఇజ్రాయెల్​కు చెందిన స్పైస్​-2000 బాంబులను సుఖోయ్​ యుద్ధవిమానాల్లో అమర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం పాకిస్థాన్​ బాలాకోట్​ వాయుదాడిలో దీన్ని పరీక్షించింది ఐఏఎఫ్.

ప్రస్తుతానికి మిరాజ్​-2000లోనే స్పైస్​ బాంబులను వాడగలుగుతున్నాం. ఐఏఎఫ్​ వద్ద 250 మిరాజ్​ యుద్ధ విమానాలు ఉన్నాయి. కేవలం 3 స్క్వాడ్రన్ల పరిధిలోనే మిరాజ్​ సేవలందిస్తోంది. వచ్చే ఏడాదిలో మరో 20 యుద్ధవిమానాలు చేరుతాయి.

సుఖోయ్​లోనూ వీటిని సమర్థంగా ఉపయోగించగలిగితే వాయుసేనకు మరింత బలం చేకూరుతుంది. మరికొన్ని పరీక్షల తర్వాత సుఖోయ్​-30 శ్రేణిలో స్పైస్​లను అందుబాటులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు అధికారులు.

ఇజ్రాయెల్​ నుంచి 200కు పైగా స్పైస్​-2000 బాంబులను కొనుగోలు చేసింది భారత్. ఉపగ్రహ చిత్రాలు, అక్షాంక్షాల స్థానం ఆధారంగా లక్ష్యాన్ని సమర్థంగా ఛేదిస్తాయి స్పైస్​ బాంబు​లు.


Lucknow (Uttar Pradesh), Mar 05 (ANI): After month-long negotiations for seats, the Rashtriya Lok Dal (RLD) will join the Bahujan Samaj Party (BSP) and the Samajwadi Party (SP) alliance in Uttar Pradesh for the forthcoming Lok Sabha polls. This was announced at a press conference in Lucknow on Tuesday by both SP chief Akhilesh Yadav and RLD's Jayant Chaudhary. The party will contest from three Lok Sabha seats, up from the two it was left with when Mayawati and Akhilesh had announced their alliance in January. Speaking at the press conference, Samajwadi Party president Akhilesh Yadav said, "Congress is with us, it is a part of our alliance. Why do you (media) repeatedly ask if Congress will come with us or not? I have said before also that Congress is part of Mahagatbandhan (grand alliance), they will contest on 2 seats in our alliance."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.