సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు... కుటుంబ సభ్యులతో కలిసి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. వాళ్లింట్లో పనిచేసే వంట మనిషికి కరోనా పాజిటివ్ రావటమే ఇందుకు కారణం.
ఆ వంట మనిషి మే 7 నుంచి సెలవులో ఉన్నట్లు సమచారం. ఈ సమయంలోనే అతడికి కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా న్యాయమూర్తి కుటుంబం తమకు తాముగా నిర్బంధంలోకి వెళ్లింది.
ఇదీ చూడండి: 'సామూహిక వ్యాప్తికి భారత్ సిద్ధంగా ఉండాలి'