ETV Bharat / bharat

రిపబ్లిక్​ టీవీ చీఫ్​ ఎడిటర్​ దంపతులపై దాడి! - రిపబ్లిక్​ టీవీ ఎడిటర్​ దంపతులపై దాడి

రిపబ్లిక్​ టీవీ చీఫ్​ ఎడిటర్​ ఆర్నబ్​ గోస్వామి దంపతులపై ఈ రోజు ఉదయం దాడి జరిగింది. ముంబయిలో ఇంటి నుంచి స్టూడియోకు వెళ్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు.

Republic TV editor in chief Arnab Goswami and wife were attacked in Mumbai by 2 unknown persons
రిపబ్లిక్​ టీవీ చీఫ్​ ఎడిటర్​ దంపతులపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి!
author img

By

Published : Apr 23, 2020, 8:27 AM IST

Updated : Apr 23, 2020, 8:46 AM IST

రిపబ్లిక్​ టీవీ చీఫ్​ ఎడిటర్​ ఆర్నబ్​ గోస్వామి, ఆయన భార్యపై ఈ రోజు ఉదయం దాడి జరిగింది. ముంబయిలో ఇంటినుంచి స్డూడియోస్​కు కారులో వెళ్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు వెల్లడించారు ఆర్నబ్​.

అయితే... ఈ ఘటనలో ఆర్నబ్​ దంపతులు గాయాల్లేకుండా బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

రిపబ్లిక్​ టీవీ చీఫ్​ ఎడిటర్​ ఆర్నబ్​ గోస్వామి, ఆయన భార్యపై ఈ రోజు ఉదయం దాడి జరిగింది. ముంబయిలో ఇంటినుంచి స్డూడియోస్​కు కారులో వెళ్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు వెల్లడించారు ఆర్నబ్​.

అయితే... ఈ ఘటనలో ఆర్నబ్​ దంపతులు గాయాల్లేకుండా బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: పాత్రికేయులారా కరోనాతో జాగ్రత్త: జావడేకర్​

Last Updated : Apr 23, 2020, 8:46 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.