ETV Bharat / bharat

ప్రణబ్​ మృతి పట్ల రాజ్యసభ సంతాపం

author img

By

Published : Sep 14, 2020, 3:58 PM IST

Updated : Sep 14, 2020, 4:24 PM IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ సహా ఇటీవల మరణించిన ముగ్గురు సిట్టింగ్​ సభ్యులకు రాజ్యసభ సంతాపం తెలిపింది. అనంతరం సభను గంటపాటు వాయిదా వేశారు ఛైర్మన్​ వెంకయ్యనాయుడు.

Rajya Sabha adjourned for one hour till 4:40 pm in the honour of the departed souls: Rajya Sabha Chairman M Venkaiah Naidu
మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ మృతి పట్ల రాజ్యసభ సంతాపం

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ తొలిరోజు భేటీ అయింది. తొలుత నూతనంగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు.

అనంతరం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా ఇటీవలి కాలంలో మరణించిన ముగ్గురు సిట్టింగ్​ సభ్యులకు రాజ్యసభ సంతాపం తెలిపింది. ఆ తర్వాత సభను గంటపాటు వాయిదా వేశారు ఛైర్మన్​ వెంకయ్య నాయుడు.

ప్రణబ్​ మృతి పట్ల రాజ్యసభ సంతాపం

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ తొలిరోజు భేటీ అయింది. తొలుత నూతనంగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు.

అనంతరం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా ఇటీవలి కాలంలో మరణించిన ముగ్గురు సిట్టింగ్​ సభ్యులకు రాజ్యసభ సంతాపం తెలిపింది. ఆ తర్వాత సభను గంటపాటు వాయిదా వేశారు ఛైర్మన్​ వెంకయ్య నాయుడు.

ప్రణబ్​ మృతి పట్ల రాజ్యసభ సంతాపం
Last Updated : Sep 14, 2020, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.