ETV Bharat / bharat

యూపీ నుంచి ప్రియాంక ప్రచారం

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నేడు ఉత్తరప్రదేశ్​లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అలహాబాద్​లో ప్రచారాన్ని ప్రారంభించి జలమార్గం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి చేరుకుంటారు.

author img

By

Published : Mar 15, 2019, 9:10 AM IST

నేడు ఉత్తరప్రదేశ్​లో ప్రియాంక ప్రచారం


కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్​లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. జవహార్​లాల్ నెహ్రూ జన్మస్థలం అయిన అలహాబాద్​లో ప్రచారాన్ని నిర్వహించి పురావస్తు శాలగా మారిన నెహ్రూ నివాసం 'ఆనంద్​ భవన్'​కు చేరుకుంటారు. అనంతరం జలమార్గం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి వెళ్తారు.మార్గమధ్యంలో మిర్జాపూర్​లోని వింద్యావాసిని ఆలయాన్ని సందర్శిస్తారు. వారణాసికి చేరిన అనంతరం కాశీ విశ్వనాథునికి పూజలు నిర్వహిస్తారు.

ప్రియాంక ప్రచారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్​బబ్బర్ వెల్లడించారు.




కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్​లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. జవహార్​లాల్ నెహ్రూ జన్మస్థలం అయిన అలహాబాద్​లో ప్రచారాన్ని నిర్వహించి పురావస్తు శాలగా మారిన నెహ్రూ నివాసం 'ఆనంద్​ భవన్'​కు చేరుకుంటారు. అనంతరం జలమార్గం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి వెళ్తారు.మార్గమధ్యంలో మిర్జాపూర్​లోని వింద్యావాసిని ఆలయాన్ని సందర్శిస్తారు. వారణాసికి చేరిన అనంతరం కాశీ విశ్వనాథునికి పూజలు నిర్వహిస్తారు.

ప్రియాంక ప్రచారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్​బబ్బర్ వెల్లడించారు.



Udhampur (J and K), Mar 15 (ANI): 28-year-old specially-abled girl, Madhu is setting an example for women as she overcomes all obstacles in life to follow her ambitions. She earns her daily bread by sewing clothes with her feet. She is passionate about opening her new tailoring shop. Madhu has earned respect from the residents for her sheer determination.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.