ETV Bharat / bharat

దేశవ్యాప్త 'స్వచ్ఛ భారత్'​ ప్రచారానికి మోదీ శ్రీకారం

author img

By

Published : Aug 8, 2020, 8:13 PM IST

దేశాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్వచ్ఛ భారత్​ అభియాన్​లో భాగంగా వారం రోజుల పాటు ఆగస్టు 15 వరకు దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

PM Narendra Modi
దేశవ్యాప్త 'స్వచ్ఛ భారత్'​ ప్రచారం ప్రారంభించిన మోదీ

దేశాన్ని చెత్తనుంచి విముక్తి చేసేందుకు.. వారం రోజుల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్వచ్ఛభారత్ అభియాన్‌లో భాగంగా ఈ ప్రచార పర్వానికి దిల్లీలోని రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రంలో మోదీ శ్రీకారం చుట్టారు.

PM Narendra Modi
స్వచ్ఛభారత్​ ప్రచారాన్ని ప్రారంభిస్తోన్న మోదీ

ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులతో ముచ్చటించారు ప్రధాని. వారికి కరోనా జాగ్రత్తలను చెప్పారు. భౌతిక దూరం ఆవశ్యకతను వివరించారు. కరోనాపై పోరాటంలో స్వచ్ఛ భారత్ అభియాన్ సహాయకారిగా నిలుస్తుందని మోదీ ఆకాంక్షించారు.

PM Narendra Modi
కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు

ఆగస్టు 15 వరకు..

ఈ ప్రచారం ఆగస్టు 15 వరకు జరగనుంది. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించనున్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రీయ స్వచ్ఛ్​ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని

దేశాన్ని చెత్తనుంచి విముక్తి చేసేందుకు.. వారం రోజుల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్వచ్ఛభారత్ అభియాన్‌లో భాగంగా ఈ ప్రచార పర్వానికి దిల్లీలోని రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రంలో మోదీ శ్రీకారం చుట్టారు.

PM Narendra Modi
స్వచ్ఛభారత్​ ప్రచారాన్ని ప్రారంభిస్తోన్న మోదీ

ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులతో ముచ్చటించారు ప్రధాని. వారికి కరోనా జాగ్రత్తలను చెప్పారు. భౌతిక దూరం ఆవశ్యకతను వివరించారు. కరోనాపై పోరాటంలో స్వచ్ఛ భారత్ అభియాన్ సహాయకారిగా నిలుస్తుందని మోదీ ఆకాంక్షించారు.

PM Narendra Modi
కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు

ఆగస్టు 15 వరకు..

ఈ ప్రచారం ఆగస్టు 15 వరకు జరగనుంది. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించనున్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రీయ స్వచ్ఛ్​ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.