ETV Bharat / bharat

అక్రమంగా భారత్​లో ప్రవేశించిన పాక్​ జాతీయుడి అరెస్టు

అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్​లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ పాక్​ జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతని పేరు బష్రత్​ అలీగా గుర్తించారు. అనుమానితుడి వద్ద ఎలాంటి ఆయుధాలు దొరకలేదని తెలిపారు.

author img

By

Published : Sep 22, 2019, 6:35 AM IST

Updated : Oct 1, 2019, 1:02 PM IST

అక్రమంగా భారత్​లో ప్రవేశించిన పాక్​ జాతీయుడి అరెస్టు

జమ్ము కశ్మీర్​లో అంతర్జాతీయ సరిహద్దును దాటి భారత్​లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ పాకిస్థానీని పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ సియాల్​కోట్​కు చెందిన ఈ యువకుడి పేరు బష్రత్ అలీగా పోలీసులు గుర్తించారు.

"అలీ పాకిస్థాన్​ నుంచి అక్రమంగా కశ్మీర్​...​ ఆర్​ఎస్​ పుర సెక్టార్​లోని​ చందుచౌక్​ గ్రామంలో ప్రవేశించాడు. అతనిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే అలీ వద్ద ఎలాంటి ఆయుధాలు లేవు. "
- పోలీసు అధికారి

భారత్​లోకి అనుమానితుడి అక్రమ చొరబాటుపై... పోలీసులు విచారణ చేపట్టారు.

ఆర్టికల్ 370 రద్దుతో

జమ్ము కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి నిచ్చే ఆర్టికల్ 370ని భారత్​ రద్దు చేసింది. దీనిని పాకిస్థాన్ వ్యతిరేకిస్తోంది. అందుకే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాక్ దాడులు చేస్తోంది. జమ్ము కశ్మీర్​లో అశాంతి రగిల్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా అక్రమంగా భారత్​లోకి చొరబాటుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. భద్రతాదళాలు ముష్కరుల పన్నాగాలను ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనుమానితుడి రాక కొద్ది సేపటి వరకు ఆందోళన కలిగించింది.

ఇదీ చూడండి: పాక్​ దుశ్చర్యకు 16 మూగజీవులు బలి

జమ్ము కశ్మీర్​లో అంతర్జాతీయ సరిహద్దును దాటి భారత్​లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ పాకిస్థానీని పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ సియాల్​కోట్​కు చెందిన ఈ యువకుడి పేరు బష్రత్ అలీగా పోలీసులు గుర్తించారు.

"అలీ పాకిస్థాన్​ నుంచి అక్రమంగా కశ్మీర్​...​ ఆర్​ఎస్​ పుర సెక్టార్​లోని​ చందుచౌక్​ గ్రామంలో ప్రవేశించాడు. అతనిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే అలీ వద్ద ఎలాంటి ఆయుధాలు లేవు. "
- పోలీసు అధికారి

భారత్​లోకి అనుమానితుడి అక్రమ చొరబాటుపై... పోలీసులు విచారణ చేపట్టారు.

ఆర్టికల్ 370 రద్దుతో

జమ్ము కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి నిచ్చే ఆర్టికల్ 370ని భారత్​ రద్దు చేసింది. దీనిని పాకిస్థాన్ వ్యతిరేకిస్తోంది. అందుకే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాక్ దాడులు చేస్తోంది. జమ్ము కశ్మీర్​లో అశాంతి రగిల్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా అక్రమంగా భారత్​లోకి చొరబాటుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. భద్రతాదళాలు ముష్కరుల పన్నాగాలను ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనుమానితుడి రాక కొద్ది సేపటి వరకు ఆందోళన కలిగించింది.

ఇదీ చూడండి: పాక్​ దుశ్చర్యకు 16 మూగజీవులు బలి

Bhubaneswar (Odisha), Sep 21 (ANI): ISRO Chief K Sivan attended the 8th convocation ceremony of IIT Bhubaneswar. Speaking at the event, Sivan said, "There are questions - in what way Gaganyaan is going to be useful? Gaganyaan is extremely important for India as it'll boost the science and technology capability of the country. By 2020 December, we're going to have the first unmanned mission of human space plane." Speaking about the project of unmanned human space plane, Sivan added, "The 2nd unmanned human space plane, we are targeting for July 2021. By December 2021 the first Indian will be carried out, by our own rocket, to space. This is our target; everybody at ISRO is working on that."
Last Updated : Oct 1, 2019, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.