ETV Bharat / bharat

'మహా'గడ్డపై మోదీ ర్యాలీ- మరోసారి అధికారమే లక్ష్యం

author img

By

Published : Oct 13, 2019, 5:11 AM IST

Updated : Oct 13, 2019, 10:07 AM IST

నేడు మహారాష్ట్రలో పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. జల్​గావ్, సకోలీల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. మరోసారి ఫడణవీస్​ ప్రభుత్వానికి అధికారం అప్పగించాలని ఓటర్లను అభ్యర్థించనున్నారు.

'మహా'పోరులో మోదీ ర్యాలీ- మరోసారి అధికారమే లక్ష్యం
'మహా'గడ్డపై మోదీ ర్యాలీ- మరోసారి అధికారమే లక్ష్యం

మహారాష్ట్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారానికి సర్వం సిద్ధమైంది. నేడు రాష్ట్రంలోని జల్​గావ్​, సకోలీలో ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నట్టు ట్వీట్​ చేశారు మోదీ.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ రాష్ట్రాభివృద్ధికి​ ఎంతో శ్రమించారని... మరోసారి ఆయన ప్రభుత్వానికే అధికారం అప్పగించాలని ప్రజలను కోరనున్నారు మోదీ.

"మహారాష్ట్రలో ప్రచారం చేస్తాను. జల్​గావ్, సకోలీ బహిరంగ సభల్లో పాల్గొంటాను. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ నేతృత్వంలో రాష్ట్రంలో సాధించిన అభివృద్ధిని ప్రచారాస్త్రంగా చేసుకుని ఎన్​డీఏ కూటమి.. ప్రజల వద్దకు వెళుతోంది. మరో ఐదేళ్ల పాటు అధికారాన్ని అప్పగించాలని కోరుతున్నాం."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

288 శాసనసభ సీట్లున్న మహారాష్ట్రలో భాజపా 164 సీట్లలో పోటీ చేయనుంది. ఒప్పందం ప్రకారం మిత్రపక్షమైన శివసేనాకు 124 సీట్లు అప్పగించింది.

అక్టోబర్ 21న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 24న ఫలితాలు వెలువడతాయి.

ఇదీ చూడండి:- చెన్నై టూ చైనా: 'మోదీ- జిన్​పింగ్​ చర్చలు ఫలప్రదం'

'మహా'గడ్డపై మోదీ ర్యాలీ- మరోసారి అధికారమే లక్ష్యం

మహారాష్ట్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారానికి సర్వం సిద్ధమైంది. నేడు రాష్ట్రంలోని జల్​గావ్​, సకోలీలో ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నట్టు ట్వీట్​ చేశారు మోదీ.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ రాష్ట్రాభివృద్ధికి​ ఎంతో శ్రమించారని... మరోసారి ఆయన ప్రభుత్వానికే అధికారం అప్పగించాలని ప్రజలను కోరనున్నారు మోదీ.

"మహారాష్ట్రలో ప్రచారం చేస్తాను. జల్​గావ్, సకోలీ బహిరంగ సభల్లో పాల్గొంటాను. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ నేతృత్వంలో రాష్ట్రంలో సాధించిన అభివృద్ధిని ప్రచారాస్త్రంగా చేసుకుని ఎన్​డీఏ కూటమి.. ప్రజల వద్దకు వెళుతోంది. మరో ఐదేళ్ల పాటు అధికారాన్ని అప్పగించాలని కోరుతున్నాం."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

288 శాసనసభ సీట్లున్న మహారాష్ట్రలో భాజపా 164 సీట్లలో పోటీ చేయనుంది. ఒప్పందం ప్రకారం మిత్రపక్షమైన శివసేనాకు 124 సీట్లు అప్పగించింది.

అక్టోబర్ 21న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 24న ఫలితాలు వెలువడతాయి.

ఇదీ చూడండి:- చెన్నై టూ చైనా: 'మోదీ- జిన్​పింగ్​ చర్చలు ఫలప్రదం'

AP Video Delivery Log - 2200 GMT News
Saturday, 12 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2150: Ecuador Teleamazonas No access Ecuador 4234493
Protesters in Quito set fire at Teleamazonas office
AP-APTN-2112: Ecuador Unrest AP Clients Only 4234491
Protests continue in Quito despite curfew
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 13, 2019, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.