ETV Bharat / bharat

షా- ఠాక్రే ప్రచారాలతో 'మహా' పోరుకు జోరు

author img

By

Published : Oct 11, 2019, 5:21 AM IST

Updated : Oct 11, 2019, 7:50 AM IST

మహారాష్ట్రలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారాల జోరు పెంచాయి. అమరావతిలోని అసెంబ్లీ స్థానాల్లో నేడు అమిత్​ షా, ఉద్ధవ్​ ఠాక్రేలు భారీ ర్యాలీలు, బహిరంగ సభలను నిర్వహించనున్నారు.

షా- ఠాక్రే ప్రచారాలతో 'మహా' పోరుకు జోరు

మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. అగ్రనేతల తీరిక లేని ర్యాలీలతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి తారస్థాయికి చేరింది. ఇందులో భాగంగా భాజపా అధ్యక్షుడు అమిత్​ షా, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేలు నేడు వేరువేరు సభల్లో పాల్గొనున్నారు.

కేంద్రం, రాష్ట్రంలో భాజపా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎనిమిది అసెంబ్లీ స్థానాలున్న అమరావతిలో ప్రసంగించనున్నారు షా. మెల్​ఘట్​ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో అమిత్​ షా పాల్గొననున్నారు. ఇక్కడి నుంచి రమేశ్ మవాస్కర్​ను బరిలో దింపింది భాజపా.

అమరావతిలోని దసరా మైదాన్​లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు ఉద్ధవ్ ఠాక్రే . శివసేన అభ్యర్థులు ప్రీతీ బంద్ (బద్నేరా నియోజకవర్గం), రాజేశ్​ వాంకడే (టియోసా),సునితా ఫిస్కే (అచల్​పూర్) తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. 124 స్థానాల్లో శివసేన, 164 సీట్లల్లో భాజపా బరిలో దిగనుంది. ఈ నెల 21న ఎన్నికలు జరగనునండగా.. 24 న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి: 49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసులో మరో మలుపు!

మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. అగ్రనేతల తీరిక లేని ర్యాలీలతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి తారస్థాయికి చేరింది. ఇందులో భాగంగా భాజపా అధ్యక్షుడు అమిత్​ షా, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేలు నేడు వేరువేరు సభల్లో పాల్గొనున్నారు.

కేంద్రం, రాష్ట్రంలో భాజపా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎనిమిది అసెంబ్లీ స్థానాలున్న అమరావతిలో ప్రసంగించనున్నారు షా. మెల్​ఘట్​ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో అమిత్​ షా పాల్గొననున్నారు. ఇక్కడి నుంచి రమేశ్ మవాస్కర్​ను బరిలో దింపింది భాజపా.

అమరావతిలోని దసరా మైదాన్​లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు ఉద్ధవ్ ఠాక్రే . శివసేన అభ్యర్థులు ప్రీతీ బంద్ (బద్నేరా నియోజకవర్గం), రాజేశ్​ వాంకడే (టియోసా),సునితా ఫిస్కే (అచల్​పూర్) తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. 124 స్థానాల్లో శివసేన, 164 సీట్లల్లో భాజపా బరిలో దిగనుంది. ఈ నెల 21న ఎన్నికలు జరగనునండగా.. 24 న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి: 49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసులో మరో మలుపు!

SHOTLIST:
++CLIENTS NOTE: VIDEO ONLY - SHOTLIST AND STORYLINE TO FOLLOW AS SOON AS POSSIBLE++
++CLIENTS NOTE: FILM TRAILER CONTAINS EXPLICIT LANGUAGE++
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
FILM CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
STORYLINE:
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 11, 2019, 7:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.