ETV Bharat / bharat

పుల్వామా అమరుల గుర్తుగా స్మారక చిహ్నం ఏర్పాటు - crpf jawans tribute Pulwama Martyrs ..

పుల్వామా దాడిలో అమరులైన సీఆర్​పీఎఫ్​ జవాన్లకు అధికారులు నివాళులర్పించారు. గతేడాది ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. అయితే దాడి జరిగిన ప్రదేశంలోనే వారి జ్ఞాపకార్థం శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి అమలరు త్యాగాలను స్మరించుకున్నారు సీఆర్​పీఎఫ్ అధికారులు, సైనికులు.

Inscription with the names and photos of Pulwama Martyrs ..
పుల్వామా అమరుల పేర్లు, ఫొటోలతో శిలాఫలకం..
author img

By

Published : Feb 14, 2020, 12:20 PM IST

Updated : Mar 1, 2020, 7:42 AM IST

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్ల జ్ఞాపకార్థం అధికారులు స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేశారు. జవాన్ల పేర్లు, ఫొటోలతో కూడిన శిలాఫలకాన్ని ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలోనే ప్రతిష్టించారు.

పుల్వామా అమరుల పేర్లు, ఫొటోలతో శిలాఫలకం..

ఉగ్రదాడిలో వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయి ఏడాదైన సందర్భంగా వారికి స్మారకార్థం స్థూపం ఏర్పాటు చేసి నివాళులర్పించినట్లు సీఆర్​పీఎఫ్​ ఉన్నతాధికారులు తెలిపారు. స్థూపం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకంలో 'సేవా-నిష్ఠ' అనే నినాదాన్ని పొందుపర్చినట్లు వెల్లడించారు.

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్ల జ్ఞాపకార్థం అధికారులు స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేశారు. జవాన్ల పేర్లు, ఫొటోలతో కూడిన శిలాఫలకాన్ని ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలోనే ప్రతిష్టించారు.

పుల్వామా అమరుల పేర్లు, ఫొటోలతో శిలాఫలకం..

ఉగ్రదాడిలో వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయి ఏడాదైన సందర్భంగా వారికి స్మారకార్థం స్థూపం ఏర్పాటు చేసి నివాళులర్పించినట్లు సీఆర్​పీఎఫ్​ ఉన్నతాధికారులు తెలిపారు. స్థూపం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకంలో 'సేవా-నిష్ఠ' అనే నినాదాన్ని పొందుపర్చినట్లు వెల్లడించారు.

Last Updated : Mar 1, 2020, 7:42 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.