ETV Bharat / bharat

ఒక్కరోజులో 93,337 కరోనా కేసులు, 1247 మరణాలు

author img

By

Published : Sep 19, 2020, 9:29 AM IST

Updated : Sep 19, 2020, 10:09 AM IST

భారత్​లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా 93,337 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 1,247 మంది ప్రాణాలు కోల్పోయారు.

DAILY CORONA VIRUS CASES
కరోనా కేసులు

దేశవ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో 93,337 కేసులు నమోదయ్యాయి. మరో 1247 మంది చనిపోయారు. కేసుల సంఖ్య 53 లక్షల మార్కును దాటింది. మృతుల సంఖ్య 85,619కి పెరిగింది.

DAILY CORONA VIRUS CASES
కరోనా వివరాలు

రికవరీ రేటు 79.28 శాతానికి పెరిగింది. మరణాలు రేటు 1.61 శాతానికి తగ్గింది.

దేశవ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో 93,337 కేసులు నమోదయ్యాయి. మరో 1247 మంది చనిపోయారు. కేసుల సంఖ్య 53 లక్షల మార్కును దాటింది. మృతుల సంఖ్య 85,619కి పెరిగింది.

DAILY CORONA VIRUS CASES
కరోనా వివరాలు

రికవరీ రేటు 79.28 శాతానికి పెరిగింది. మరణాలు రేటు 1.61 శాతానికి తగ్గింది.

Last Updated : Sep 19, 2020, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.