ETV Bharat / bharat

కరోనా రికార్డ్: కొత్తగా 8,909 కేసులు, 217 మరణాలు

author img

By

Published : Jun 3, 2020, 9:52 AM IST

దేశంలో కరోనా మహమ్మారి మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. ఒక్క రోజులోనే 8,909 కొత్త కేసులు నమోదయ్యాయి. 217 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు సంఖ్య 2,07,615కి చేరింది. మరణాల సంఖ్య 5,815కి పెరిగింది.

coronavirus in india
భారత్​లో కరోనా డెత్​ టోల్

దేశంలో కరోనా కేసులు 2 లక్షల 7 వేలు దాటాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 8,909 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 217 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 2,07,615
  • యాక్టివ్ కేసులు: 1,01,497
  • కోలుకున్నవారు: 1,00,303
  • మృతులు: 5,815
  • వలసవెళ్లినవారు: 1

ఇదీ చూడండి: తీరంవైపు కదులుతున్న 'నిసర్గ'-రాష్ట్రాలు అప్రమత్తం

దేశంలో కరోనా కేసులు 2 లక్షల 7 వేలు దాటాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 8,909 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 217 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 2,07,615
  • యాక్టివ్ కేసులు: 1,01,497
  • కోలుకున్నవారు: 1,00,303
  • మృతులు: 5,815
  • వలసవెళ్లినవారు: 1

ఇదీ చూడండి: తీరంవైపు కదులుతున్న 'నిసర్గ'-రాష్ట్రాలు అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.