ETV Bharat / bharat

దేశంలో 24 గంటల్లో 11,929 కేసులు, 311 మరణాలు

భారత్​లో​ కరోనా వైరస్​ ఉగ్రరూపం దాలుస్తోంది. కేసులు, మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 20 వేలు దాటింది. మరో 311 మంది ప్రాణాలు కోల్పోయారు.

author img

By

Published : Jun 14, 2020, 9:33 AM IST

Updated : Jun 14, 2020, 12:47 PM IST

India corona death
భారత్​లో​ కరోనా వైరస్​ ఉగ్రరూపం

దేశంలో కరోనా రక్కసి పంజా విసురుతోంది. 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 11 వేల 929 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 311 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒక్కరోజు కేసుల్లో ఇదే అత్యధికం. వరుసగా రెండో రోజు 11 వేలకుపైగా కొత్త కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.

India corona death
భారత్​లో కరోనా కేసుల వివరాలు
భారత్​లో కరోనా వైరస్​ వ్యాప్తి తీరు

మహారాష్ట్రలో అత్యధికంగా 3830 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 1,04,568కు చేరింది. గుజరాత్​లో1448 మంది, దిల్లీలో 1271, మధ్యప్రదేశ్​లో 447, బంగాల్​లో 463 మంది మరణించారు.

India corona death toll
వివిధ రాష్ట్రాల్లో కేసుల వివరాలు

దేశంలో కరోనా రక్కసి పంజా విసురుతోంది. 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 11 వేల 929 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 311 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒక్కరోజు కేసుల్లో ఇదే అత్యధికం. వరుసగా రెండో రోజు 11 వేలకుపైగా కొత్త కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.

India corona death
భారత్​లో కరోనా కేసుల వివరాలు
భారత్​లో కరోనా వైరస్​ వ్యాప్తి తీరు

మహారాష్ట్రలో అత్యధికంగా 3830 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 1,04,568కు చేరింది. గుజరాత్​లో1448 మంది, దిల్లీలో 1271, మధ్యప్రదేశ్​లో 447, బంగాల్​లో 463 మంది మరణించారు.

India corona death toll
వివిధ రాష్ట్రాల్లో కేసుల వివరాలు
Last Updated : Jun 14, 2020, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.