ETV Bharat / bharat

వైద్య విద్యార్థులకు కేంద్రం తీపికబురు

వైద్య విద్య పీజీ ప్రవేశ పరీక్ష-'నీట్-పీజీ​'ని తొలగించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఎమ్​డీ, ఎమ్​ఎస్ ప్రవేశానికి ఎమ్​బీబీఎస్​ తుది పరీక్ష సరిపోతుందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్​ (ఎన్​ఎమ్​సీ) ముసాయిదా బిల్లును త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకురానుంది.

author img

By

Published : Jul 14, 2019, 11:08 PM IST

పీజీ చేయాలనుకునే వైద్య విద్యార్థులకు శుభవార్త

పీజీ చదవాలనుకునే వైద్య విద్యార్థులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది కేంద్రం. వైద్య విద్య పీజీ ప్రవేశ పరీక్ష 'నీట్​-పీజీ'ని తొలగించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతిపాదన చేసింది. ఎమ్​డీ, ఎమ్​ఎస్​ ప్రవేశానికి ఎమ్​బీబీఎస్​ తుది పరీక్ష సరిపోతుందని పేర్కొంది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్​ (ఎన్​ఎమ్​సీ) ముసాయిదా బిల్లుకు సవరణలు చేసింది. ఈ బిల్లును త్వరలోనే కేంద్ర కేబినెట్​ ముందుకు తీసుకురానుంది ఆరోగ్య శాఖ. ప్రధానమంత్రి కార్యాలయం సూచనల మేరకు బిల్లులో సవరణలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

నూతన ఎన్​ఎమ్​సీ బిల్లులో ప్రతిపాదించిన సవరణల ప్రకారం వైద్య విద్య పీజీలో చేరేందుకు దేశవ్యాప్తంగా నిర్వహించే నేషనల్​ ఎక్జిట్​ టెస్ట్​ (నెక్ట్స్​) పరీక్ష ఫలితాలు సరిపోతాయి. ఎమ్​బీబీఎస్​ తుది పరీక్ష రాసిన అనంతరం పీజీలో చేరేందుకు ప్రత్యేక పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదు. ఎమ్​బీబీఎస్​ అనంతరం ప్రాక్టీస్​కు సైతం ప్రత్యేక పరీక్ష రాయాల్సిన అవసరమూ లేదు.

ఎయిమ్స్​లో తప్పనిసరి

ఎయిమ్స్​లో పీజీ చేయాలనుకుంటే మాత్రం ప్రత్యేక పరీక్ష తప్పని సరి. డీఎమ్​, ఎమ్​సీహెచ్​ కోర్సుల్లో చేరేందుకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష 'నీట్​-సూపర్​స్పెషాలిటీ' రాయాల్సిందే.

ప్రతి ఏటా 1.5 లక్షల మంది..

దేశంలోని 480 వైద్య కళాశాలల్లో ఎమ్​బీబీఎస్​ కోర్సుల్లో ప్రతి ఏటా 80 వేల మంది విద్యార్థులు చేరుతున్నారు. 50 వేల పీజీ సీట్ల కోసం సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు నీట్-పీజీ పరీక్ష రాస్తున్నారు.

2017లోనే లోక్​సభ ముందుకు బిల్లు

ఎన్​ఎమ్​సీ బిల్లును 2017, డిసెంబర్​లో లోక్​సభ ముందుకు తీసుకొచ్చింది కేంద్రం. కానీ 16వ లోక్​సభ రద్దుతో ఆ బిల్లు గడువు ముగిసింది.

ఇదీ చూడండి: కర్తార్​పుర్​పై రాజీ- భద్రతే ప్రధానంగా భారత్ వాణి

పీజీ చదవాలనుకునే వైద్య విద్యార్థులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది కేంద్రం. వైద్య విద్య పీజీ ప్రవేశ పరీక్ష 'నీట్​-పీజీ'ని తొలగించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతిపాదన చేసింది. ఎమ్​డీ, ఎమ్​ఎస్​ ప్రవేశానికి ఎమ్​బీబీఎస్​ తుది పరీక్ష సరిపోతుందని పేర్కొంది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్​ (ఎన్​ఎమ్​సీ) ముసాయిదా బిల్లుకు సవరణలు చేసింది. ఈ బిల్లును త్వరలోనే కేంద్ర కేబినెట్​ ముందుకు తీసుకురానుంది ఆరోగ్య శాఖ. ప్రధానమంత్రి కార్యాలయం సూచనల మేరకు బిల్లులో సవరణలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

నూతన ఎన్​ఎమ్​సీ బిల్లులో ప్రతిపాదించిన సవరణల ప్రకారం వైద్య విద్య పీజీలో చేరేందుకు దేశవ్యాప్తంగా నిర్వహించే నేషనల్​ ఎక్జిట్​ టెస్ట్​ (నెక్ట్స్​) పరీక్ష ఫలితాలు సరిపోతాయి. ఎమ్​బీబీఎస్​ తుది పరీక్ష రాసిన అనంతరం పీజీలో చేరేందుకు ప్రత్యేక పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదు. ఎమ్​బీబీఎస్​ అనంతరం ప్రాక్టీస్​కు సైతం ప్రత్యేక పరీక్ష రాయాల్సిన అవసరమూ లేదు.

ఎయిమ్స్​లో తప్పనిసరి

ఎయిమ్స్​లో పీజీ చేయాలనుకుంటే మాత్రం ప్రత్యేక పరీక్ష తప్పని సరి. డీఎమ్​, ఎమ్​సీహెచ్​ కోర్సుల్లో చేరేందుకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష 'నీట్​-సూపర్​స్పెషాలిటీ' రాయాల్సిందే.

ప్రతి ఏటా 1.5 లక్షల మంది..

దేశంలోని 480 వైద్య కళాశాలల్లో ఎమ్​బీబీఎస్​ కోర్సుల్లో ప్రతి ఏటా 80 వేల మంది విద్యార్థులు చేరుతున్నారు. 50 వేల పీజీ సీట్ల కోసం సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు నీట్-పీజీ పరీక్ష రాస్తున్నారు.

2017లోనే లోక్​సభ ముందుకు బిల్లు

ఎన్​ఎమ్​సీ బిల్లును 2017, డిసెంబర్​లో లోక్​సభ ముందుకు తీసుకొచ్చింది కేంద్రం. కానీ 16వ లోక్​సభ రద్దుతో ఆ బిల్లు గడువు ముగిసింది.

ఇదీ చూడండి: కర్తార్​పుర్​పై రాజీ- భద్రతే ప్రధానంగా భారత్ వాణి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
U.S. COAST GUARD HANDOUT - AP CLIENTS ONLY
Terrebonne Parish, Louisiana - July 13, 2019
1. Person and dog lifted in basket by helicopter from flood water ++QUALITY AS INCOMING++
STORYLINE:
Weakened but still potent, Barry inundated the Gulf Coast as it continued its slow advance  inland on Sunday morning, bringing fresh fears of flash flooding to Mississippi's capital city even as it appeared unlikely to deluge New Orleans.
Coast Guard crews rescued a dozen people and two pets from flooded areas of Terrebonne Parish, south of New Orleans, some of them from roof tops, a spokeswoman said.
Video shows a 77-year-old man being airlifted with a dog after officials say his home was flooded by four feet of water.
None of the main levees on the Mississippi River failed or were breached, and they were expected to hold up through the storm, Gov. John Bel Edwards said.
But a levee in Terrebonne Parish was overtopped by water for part of the day, officials said. Video also showed water getting over a second levee in Plaquemines Parish, where fingers of land extend deep into the Gulf of Mexico.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.