ETV Bharat / bharat

ఉరేసుకుని ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య!

మధ్యప్రదేశ్​లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీళ్ల కాళ్లు నేలను తాకుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇవి హత్యలా లేక ఆత్మహత్యలా అనే విషయంపై దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

author img

By

Published : Aug 23, 2020, 2:08 PM IST

Five of family found 'hanging' in Madhya Pradesh
ఉరేసుకుని ఒకే కుటుంబంలో ఐదుగరు ఆత్మహత్య!

మధ్యప్రదేశ్ టీకంగఢ్ జిల్లా ఖర్గాపుర్​లో విషాధ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఓ మైనర్ ఉన్నారు. అయితే ఉరేసుకుని మరణించిన వీరి పాదాలు నేలను తాకుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇవి హత్యలా లేక ఆత్మహత్యలా అని తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్పీ ప్రశాంత్​ కుమార్ తెలిపారు.

మధ్యప్రదేశ్ టీకంగఢ్ జిల్లా ఖర్గాపుర్​లో విషాధ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఓ మైనర్ ఉన్నారు. అయితే ఉరేసుకుని మరణించిన వీరి పాదాలు నేలను తాకుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇవి హత్యలా లేక ఆత్మహత్యలా అని తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్పీ ప్రశాంత్​ కుమార్ తెలిపారు.

ఇదీ చూడండి: 'ఈ ఏడాది చివరి నాటికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.