గుజరాత్ సారంగపూర్ హనుమంతునికి భక్తులు భూరి విరాళం సమర్పించారు. రూ. 6.5 కోట్ల విలువైన బంగారు వస్త్రాలు, ఆభరణాలను ఆలయ కమిటీకి అందజేశారు. ఈ వస్త్రాలు, ఆభరణాలను ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు
దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. అంతే సంఖ్యలో విరాళాలు, బహుమానాలు సమర్పిస్తుంటారు.
ఇదీ చూడండి: పార్టీలు, ఫొటోషూట్లు.. అన్నీ 'డబుల్ డెక్కర్' బస్సులోనే!