ETV Bharat / bharat

పవన్​ క్షమాభిక్ష తిరస్కరణకు దిల్లీ సర్కారు సిఫార్సు

author img

By

Published : Mar 3, 2020, 5:50 AM IST

Updated : Mar 3, 2020, 5:57 AM IST

నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్​ గుప్తా దాఖలు చేసిన క్షమాభిక్షను తిరస్కరించాలని దిల్లీ ఫ్రభుత్వం సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఈ పిటిషన్​ దిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​కు చేరింది.

Delhi govt recommends rejecting mercy plea of one of Nirbhaya convicts
పవన్​ క్షమాభిక్ష తిరస్కరణకు దిల్లీ సర్కారు సిఫార్సు

నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్​ గుప్తా క్షమాభిక్ష అర్జీని తిరస్కరించాలని దిల్లీ ప్రభుత్వం సిఫార్సు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి పిటిషన్​ అందిన కొద్ది సేపటికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ పిటిషన్​ దిల్లీ లెఫ్ట్​నెంట్​ గవర్నర్​ అనిల్​ బైజల్​ వద్దకు చేరింది.

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు ముడోసారి వాయిదా పడింది. దోషుల్లో ఒకడైన పవన్​ గుప్తా రాష్ట్రపతికి చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్​ తేలేవరకు మరణదండనను అమలు చేయరాదని దిల్లీ కోర్టు నిన్న తెలిపింది.

మార్చి 3న ఉదయం 6 గంటలకు నిర్భయ దోషులను ఉరితీయాల్సి ఉంది.

నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్​ గుప్తా క్షమాభిక్ష అర్జీని తిరస్కరించాలని దిల్లీ ప్రభుత్వం సిఫార్సు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి పిటిషన్​ అందిన కొద్ది సేపటికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ పిటిషన్​ దిల్లీ లెఫ్ట్​నెంట్​ గవర్నర్​ అనిల్​ బైజల్​ వద్దకు చేరింది.

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు ముడోసారి వాయిదా పడింది. దోషుల్లో ఒకడైన పవన్​ గుప్తా రాష్ట్రపతికి చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్​ తేలేవరకు మరణదండనను అమలు చేయరాదని దిల్లీ కోర్టు నిన్న తెలిపింది.

మార్చి 3న ఉదయం 6 గంటలకు నిర్భయ దోషులను ఉరితీయాల్సి ఉంది.

Last Updated : Mar 3, 2020, 5:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.