ఆవుపేడతో తయారు చేసిన 'గోసత్వ్ కవచ్' చిప్ను ఉపయోగిస్తే మొబైల్ ఫోన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ తగ్గుతుందని తెలిపారు రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఛైర్మన్ వల్లభ్భాయ్ కథీరియా. ఆవుపేడ ఉత్పత్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా 'కామధేను దీపావళి అభియాన్' ప్రచార కార్యక్రమాన్ని ఆన్లైన్లో ప్రారంభిస్తూ ఈ చిప్ను ఆవిష్కరించారు. ఆవుపేడతో సకల రోగాల నుంచి రక్షణ లభిస్తుందన్నారు.
-
#WATCH: Cow dung will protect everyone, it is anti-radiation... It's scientifically proven...This is a radiation chip that can be used in mobile phones to reduce radiation. It'll be safeguard against diseases: Rashtriya Kamdhenu Aayog Chairman Vallabhbhai Kathiria (12.10.2020) pic.twitter.com/bgr9WZPUxK
— ANI (@ANI) October 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH: Cow dung will protect everyone, it is anti-radiation... It's scientifically proven...This is a radiation chip that can be used in mobile phones to reduce radiation. It'll be safeguard against diseases: Rashtriya Kamdhenu Aayog Chairman Vallabhbhai Kathiria (12.10.2020) pic.twitter.com/bgr9WZPUxK
— ANI (@ANI) October 13, 2020#WATCH: Cow dung will protect everyone, it is anti-radiation... It's scientifically proven...This is a radiation chip that can be used in mobile phones to reduce radiation. It'll be safeguard against diseases: Rashtriya Kamdhenu Aayog Chairman Vallabhbhai Kathiria (12.10.2020) pic.twitter.com/bgr9WZPUxK
— ANI (@ANI) October 13, 2020
" ఆవుపేడ అందర్నీ రక్షిస్తుంది. ఇది యాంటీ రేడియేషన్. శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. ఈ చిప్తో మొబైల్ ఫోన్లలో రేడియేషన్ తగ్గుతుంది. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది."
-వల్లభ్భాయ్ కథీరియా, రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఛైర్మన్.