ETV Bharat / bharat

'ఆవు పేడ చిప్​తో రేడియేషన్​, రోగాల నుంచి రక్షణ'

author img

By

Published : Oct 13, 2020, 10:56 AM IST

ఆవుపేడతో తయారు చేసిన చిప్​ను ఆవిష్కరించారు రాష్ట్రీయ కామధేను ఆయోగ్​ ఛైర్మన్​ వల్లభ్​భాయ్ కథీరియా. దీన్ని ఉపయోగిస్తే మొబైల్​ ఫోన్ల నుంచి రేడియేషన్​ తగ్గడమే కాక, రోగాల బారిన పడకుండా రక్షణ లభిస్తుందని తెలిపారు.

Cow dung chip reduces radiation from mobiles, safeguard against diseases: Rashtriya Kamdhenu Aayog chief
'ఆవుపేడ చిప్​తో రేడియేషన్​, రోగాల నుంచి రక్షణ'

ఆవుపేడతో తయారు చేసిన 'గోసత్వ్ కవచ్' చిప్​ను ఉపయోగిస్తే మొబైల్ ఫోన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్​ తగ్గుతుందని తెలిపారు రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఛైర్మన్​ వల్లభ్​భాయ్ కథీరియా. ఆవుపేడ ఉత్పత్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా 'కామధేను దీపావళి అభియాన్' ప్రచార కార్యక్రమాన్ని ఆన్​లైన్​లో ప్రారంభిస్తూ ఈ చిప్​ను ఆవిష్కరించారు. ఆవుపేడతో సకల రోగాల నుంచి రక్షణ లభిస్తుందన్నారు.

  • #WATCH: Cow dung will protect everyone, it is anti-radiation... It's scientifically proven...This is a radiation chip that can be used in mobile phones to reduce radiation. It'll be safeguard against diseases: Rashtriya Kamdhenu Aayog Chairman Vallabhbhai Kathiria (12.10.2020) pic.twitter.com/bgr9WZPUxK

    — ANI (@ANI) October 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" ఆవుపేడ అందర్నీ రక్షిస్తుంది. ఇది యాంటీ రేడియేషన్​. శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. ఈ చిప్​తో మొబైల్ ఫోన్లలో రేడియేషన్​ తగ్గుతుంది. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది."

-వల్లభ్​భాయ్ కథీరియా, రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఛైర్మన్.

ఆవుపేడతో తయారు చేసిన 'గోసత్వ్ కవచ్' చిప్​ను ఉపయోగిస్తే మొబైల్ ఫోన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్​ తగ్గుతుందని తెలిపారు రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఛైర్మన్​ వల్లభ్​భాయ్ కథీరియా. ఆవుపేడ ఉత్పత్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా 'కామధేను దీపావళి అభియాన్' ప్రచార కార్యక్రమాన్ని ఆన్​లైన్​లో ప్రారంభిస్తూ ఈ చిప్​ను ఆవిష్కరించారు. ఆవుపేడతో సకల రోగాల నుంచి రక్షణ లభిస్తుందన్నారు.

  • #WATCH: Cow dung will protect everyone, it is anti-radiation... It's scientifically proven...This is a radiation chip that can be used in mobile phones to reduce radiation. It'll be safeguard against diseases: Rashtriya Kamdhenu Aayog Chairman Vallabhbhai Kathiria (12.10.2020) pic.twitter.com/bgr9WZPUxK

    — ANI (@ANI) October 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" ఆవుపేడ అందర్నీ రక్షిస్తుంది. ఇది యాంటీ రేడియేషన్​. శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. ఈ చిప్​తో మొబైల్ ఫోన్లలో రేడియేషన్​ తగ్గుతుంది. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది."

-వల్లభ్​భాయ్ కథీరియా, రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఛైర్మన్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.