ETV Bharat / bharat

12 గంటల్లో 16 మరణాలు- 490 కేసులు

author img

By

Published : Apr 6, 2020, 9:51 AM IST

దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. గత 12 గంటల్లో 16 మరణాలు సంభవించాయి. 490 కొత్త కేసులు నమోదయ్యాయి.

Corona Virus: With in 12 hours 490 cases and 16 deaths
12 గంటల్లో 16 మరణాలు- 490 కేసులు

భారత్​లో కరోనా మహమ్మారి అంతకంతకూ తీవ్రరూపు దాల్చుతోంది. గత 12 గంటల్లోనే 16 మంది వైరస్​ బారిన పడి ప్రాణాలు కోల్పోగా... 490 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 109కి చేరింది. కరోనా కేసుల సంఖ్య 4 వేలు దాటింది.

కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం...

  • మొత్తం కేసులు: 4067
  • పాజిటివ్ కేసులు: 3666
  • కోలుకున్న వారు: 291
  • మరణాలు: 109
  • విదేశాలకు వెళ్లినవారు: 1

ఆ రాష్ట్రాల్లో ఇద్దరు...

కరోనా సోకి మధ్యప్రదేశ్​లో మరొకరు మరణించారు. ఫలితంగా ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య 14కు చేరింది.

వైరస్​ బారినపడి రాజస్థాన్​ కోటా జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రంలో కొత్తగా 8 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: కరోనాపై ఆయుర్వేదాస్త్రం.. ఇవి తింటే చాలు

భారత్​లో కరోనా మహమ్మారి అంతకంతకూ తీవ్రరూపు దాల్చుతోంది. గత 12 గంటల్లోనే 16 మంది వైరస్​ బారిన పడి ప్రాణాలు కోల్పోగా... 490 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 109కి చేరింది. కరోనా కేసుల సంఖ్య 4 వేలు దాటింది.

కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం...

  • మొత్తం కేసులు: 4067
  • పాజిటివ్ కేసులు: 3666
  • కోలుకున్న వారు: 291
  • మరణాలు: 109
  • విదేశాలకు వెళ్లినవారు: 1

ఆ రాష్ట్రాల్లో ఇద్దరు...

కరోనా సోకి మధ్యప్రదేశ్​లో మరొకరు మరణించారు. ఫలితంగా ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య 14కు చేరింది.

వైరస్​ బారినపడి రాజస్థాన్​ కోటా జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రంలో కొత్తగా 8 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: కరోనాపై ఆయుర్వేదాస్త్రం.. ఇవి తింటే చాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.