ETV Bharat / bharat

భారత్​లో 1,373కు పెరిగిన కరోనా మరణాలు

author img

By

Published : May 4, 2020, 8:50 AM IST

Updated : May 4, 2020, 10:09 AM IST

corona death toll in india rises to 1372
మహారాష్ట్రలో 548కి చేరిన కరోనా మరణాలు

10:04 May 04

ICMR
ఐసీఎంఆర్​ ప్రకటన

ఇప్పటివరకు 11 లక్షల పరీక్షలు..

దేశంలో కరోనా పరీక్షలు 11 లక్షలు దాటినట్లు స్పష్టం చేసింది భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​). ఇప్పటివరకు 11 లక్షల 7 వేల 233 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది.   

09:10 May 04

india corona
భారత్​లో కరోనా వివరాలు

మహారాష్ట్రలో 548కి చేరిన కరోనా మరణాలు

భారత్​లో కరోనా మరణాలు 1,373కు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,553 మందికి వైరస్​ సోకగా.. మరో 72 మరణాలు సంభవించాయని వెల్లడించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.  

దేశంలో మొత్తం కేసుల సంఖ్య 42 వేల 533గా ఉంది. ఇప్పటివరకు 11 వేల 706 మంది కోలుకోగా.. ప్రస్తుతం యాక్టివ్​ కేసులు 29 వేల 453గా ఉన్నాయి.  

మహారాష్ట్రలో మరణాల సంఖ్య 548గా ఉంది. రాష్ట్రంలో 12 వేల 974 మంది బాధితులున్నారు. ఇప్పటివరకు గుజరాత్​లో 290, మధ్యప్రదేశ్​లో 156, రాజస్థాన్​లో 71, దిల్లీలో 64 మంది కొవిడ్​ ధాటికి ప్రాణాలు విడిచారు.  

ఆంధ్రప్రదేశ్​లో 33, తెలంగాణలో 29 మంది మరణించారు.

08:47 May 04

24 గంటల్లోనే దేశంలో మరో 72 మంది మృతి

భారత్​లో కరోనా విజృంభిస్తోంది. కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2553 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వెల్లడించింది.

  • మొత్తం కేసులు      :  42533
  • యాక్టివ్ కేసులు      : 29453
  • మరణాలు            : 1373
  • కోలుకున్నవారు     : 11706  
  • వలస వెళ్లిన వారు  : 1

10:04 May 04

ICMR
ఐసీఎంఆర్​ ప్రకటన

ఇప్పటివరకు 11 లక్షల పరీక్షలు..

దేశంలో కరోనా పరీక్షలు 11 లక్షలు దాటినట్లు స్పష్టం చేసింది భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​). ఇప్పటివరకు 11 లక్షల 7 వేల 233 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది.   

09:10 May 04

india corona
భారత్​లో కరోనా వివరాలు

మహారాష్ట్రలో 548కి చేరిన కరోనా మరణాలు

భారత్​లో కరోనా మరణాలు 1,373కు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,553 మందికి వైరస్​ సోకగా.. మరో 72 మరణాలు సంభవించాయని వెల్లడించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.  

దేశంలో మొత్తం కేసుల సంఖ్య 42 వేల 533గా ఉంది. ఇప్పటివరకు 11 వేల 706 మంది కోలుకోగా.. ప్రస్తుతం యాక్టివ్​ కేసులు 29 వేల 453గా ఉన్నాయి.  

మహారాష్ట్రలో మరణాల సంఖ్య 548గా ఉంది. రాష్ట్రంలో 12 వేల 974 మంది బాధితులున్నారు. ఇప్పటివరకు గుజరాత్​లో 290, మధ్యప్రదేశ్​లో 156, రాజస్థాన్​లో 71, దిల్లీలో 64 మంది కొవిడ్​ ధాటికి ప్రాణాలు విడిచారు.  

ఆంధ్రప్రదేశ్​లో 33, తెలంగాణలో 29 మంది మరణించారు.

08:47 May 04

24 గంటల్లోనే దేశంలో మరో 72 మంది మృతి

భారత్​లో కరోనా విజృంభిస్తోంది. కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మరో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2553 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వెల్లడించింది.

  • మొత్తం కేసులు      :  42533
  • యాక్టివ్ కేసులు      : 29453
  • మరణాలు            : 1373
  • కోలుకున్నవారు     : 11706  
  • వలస వెళ్లిన వారు  : 1
Last Updated : May 4, 2020, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.