ETV Bharat / bharat

24 గంటల్లో 1,990 కొత్త కేసులు- 49 మరణాలు

author img

By

Published : Apr 26, 2020, 9:06 AM IST

Updated : Apr 26, 2020, 2:56 PM IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య 24,496కు చేరింది. మరణాల సంఖ్య 824కి పెరిగింది. 24 గంటల్లో 1,990 కొత్త కేసులు నమోదు కాగా, 49మంది మరణించారు.

corona cases rises to 26,496
24 గంటల్లో 1,990 కొత్త కేసులు-49 మరణాలు

దేశంలో కరోనా విజృంభణ మరింత తీవ్రమైంది. గత 24 గంటల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1,990 మంది వైరస్ బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 26,496కు పెరిగింది. మృతుల సంఖ్య 824కి చేరింది. 5,803 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 19,868గా ఉంది.

భారత్​లో కొవిడ్​ వ్యాప్తి ఇలా

కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో కేసుల సంఖ్య 7,628కి చేరింది.

corona-cases-rises-to-26496
24 గంటల్లో 1,990 కొత్త కేసులు- 49 మరణాలు

దేశంలో కరోనా విజృంభణ మరింత తీవ్రమైంది. గత 24 గంటల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1,990 మంది వైరస్ బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 26,496కు పెరిగింది. మృతుల సంఖ్య 824కి చేరింది. 5,803 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 19,868గా ఉంది.

భారత్​లో కొవిడ్​ వ్యాప్తి ఇలా

కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో కేసుల సంఖ్య 7,628కి చేరింది.

corona-cases-rises-to-26496
24 గంటల్లో 1,990 కొత్త కేసులు- 49 మరణాలు
Last Updated : Apr 26, 2020, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.