ETV Bharat / bharat

'కంపెనీల చట్ట సవరణ బిల్లు'కు లోక్​సభ ఆమోదం

'కంపెనీల సవరణ బిల్లు'ను లోక్​సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సవరణ ద్వారా 'కార్పొరేట్ సామాజిక బాధ్యత' చట్టబద్ధం చేసిన మొదటి దేశంగా భారత్​ నిలిచిందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ బిల్లుతో సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి, చిన్న కంపెనీలపై భారాన్ని తగ్గించడానికి అవకాశం కలుగుతుందని ఆమె అన్నారు.

author img

By

Published : Jul 26, 2019, 9:14 PM IST

'కంపెనీల చట్ట సవరణ బిల్లు'కు లోక్​సభ ఆమోదం

'కంపెనీల చట్ట సవరణ బిల్లు'ను లోక్​సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనిపై హర్షం వ్యక్తం చేశారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. ఈ బిల్లుతో కేంద్రప్రభుత్వం 4 లక్షల డొల్ల కంపెనీలను డీ-రిజిస్టర్ ​(జాబితా నుంచి తొలగించడం) చేసిందని తెలిపారు.

'కంపెనీల చట్ట సవరణ బిల్లు' ద్వారా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిబంధనలు కఠినతరం చేయడానికి, కంపెనీ చట్ట నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ఈ బిల్లు ద్వారా, సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి, చిన్న కంపెనీలపై భారాన్ని తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కార్పొరేట్ సామాజిక బాధ్యత

'కంపెనీ చట్ట సవరణ బిల్లు-2019 ప్రకారం, కంపెనీలు తమ లాభాల్లో 2 శాతం 'కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్​ఆర్)' కింద ఖర్చు చేయాలి. నాలుగేళ్లలో ఈ నిధులు ఖర్చు చేయకుంటే వాటిని ప్రత్యేక ఖాతాలో జమచేయాలి. కానీ సంస్థలు ఆ పనిచేయడం లేదని' కేంద్రమంత్రి సీతారామన్​ తెలిపారు.

కంపెనీ చట్టం ప్రకారం, రూ.5 కోట్లకు పైగా లాభాలు పొందుతున్న కంపెనీలు, రూ.100 కోట్ల టర్నోవర్​ ఉన్న కంపెనీలు, లేదా రూ.500 కోట్లు నికరవిలువ ఉన్న సంస్థలు 'కార్పొరేట్ సామాజిక బాధ్యత' నిర్వహించాలి. అంటే తమ కంపెనీ మూడేళ్ల సగటు లాభాల్లో 2 శాతం సీఎస్​ఆర్​ కింద ఖర్చు చేయాలి.

వ్యాపార సంస్థ నిలదొక్కుకోవడానికి ఓ ఏడాది పోగా, మరో మూడేళ్లలో ఈ నిధులను కంపెనీలు ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఈ నాలుగేళ్లలో నిధులను ఖర్చు చేయకపోతే.. వాటిని ప్రత్యేక ఖాతాలో జమచేయాలి. అవి ప్రధానమంత్రి సహాయనిధికి చేరతాయి

డొల్ల కంపెనీలు అనే పదం లేదు

డొల్ల కంపెనీలపై సభ్యుల ఆందోళనలకు ఆర్థిక మంత్రి స్పందిస్తూ, నిబంధనల పుస్తకంలో డొల్లకంపెనీలు అనే పదం లేదన్నారు.

సీఎస్​ఆర్​ చట్టబద్ధం

కంపెనీల సవరణ చట్టం తేవడం ద్వారా కార్పొరేట్ సామాజిక బాధ్యతను తప్పనిసరిన చేసిన మొదటి దేశంగా భారత్​ నిలిచిందని నిర్మలా సీతారామన్​ హర్షం వ్యక్తం చేశారు.

నిబంధనలు పాటించని డొల్ల కంపెనీలను... తొలగించడానికి 'రిజిస్ట్రార్​ ఆఫ్​ కంపెనీస్​' (ఆర్​ఓసీ)కు కంపెనీల చట్ట సవరణ బిల్లు అధికారమిస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:నాలుగో రోజూ నష్టాలే.. 38 వేల దిగువకు సెన్సెక్స్​

'కంపెనీల చట్ట సవరణ బిల్లు'ను లోక్​సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనిపై హర్షం వ్యక్తం చేశారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. ఈ బిల్లుతో కేంద్రప్రభుత్వం 4 లక్షల డొల్ల కంపెనీలను డీ-రిజిస్టర్ ​(జాబితా నుంచి తొలగించడం) చేసిందని తెలిపారు.

'కంపెనీల చట్ట సవరణ బిల్లు' ద్వారా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిబంధనలు కఠినతరం చేయడానికి, కంపెనీ చట్ట నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ఈ బిల్లు ద్వారా, సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి, చిన్న కంపెనీలపై భారాన్ని తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కార్పొరేట్ సామాజిక బాధ్యత

'కంపెనీ చట్ట సవరణ బిల్లు-2019 ప్రకారం, కంపెనీలు తమ లాభాల్లో 2 శాతం 'కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్​ఆర్)' కింద ఖర్చు చేయాలి. నాలుగేళ్లలో ఈ నిధులు ఖర్చు చేయకుంటే వాటిని ప్రత్యేక ఖాతాలో జమచేయాలి. కానీ సంస్థలు ఆ పనిచేయడం లేదని' కేంద్రమంత్రి సీతారామన్​ తెలిపారు.

కంపెనీ చట్టం ప్రకారం, రూ.5 కోట్లకు పైగా లాభాలు పొందుతున్న కంపెనీలు, రూ.100 కోట్ల టర్నోవర్​ ఉన్న కంపెనీలు, లేదా రూ.500 కోట్లు నికరవిలువ ఉన్న సంస్థలు 'కార్పొరేట్ సామాజిక బాధ్యత' నిర్వహించాలి. అంటే తమ కంపెనీ మూడేళ్ల సగటు లాభాల్లో 2 శాతం సీఎస్​ఆర్​ కింద ఖర్చు చేయాలి.

వ్యాపార సంస్థ నిలదొక్కుకోవడానికి ఓ ఏడాది పోగా, మరో మూడేళ్లలో ఈ నిధులను కంపెనీలు ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఈ నాలుగేళ్లలో నిధులను ఖర్చు చేయకపోతే.. వాటిని ప్రత్యేక ఖాతాలో జమచేయాలి. అవి ప్రధానమంత్రి సహాయనిధికి చేరతాయి

డొల్ల కంపెనీలు అనే పదం లేదు

డొల్ల కంపెనీలపై సభ్యుల ఆందోళనలకు ఆర్థిక మంత్రి స్పందిస్తూ, నిబంధనల పుస్తకంలో డొల్లకంపెనీలు అనే పదం లేదన్నారు.

సీఎస్​ఆర్​ చట్టబద్ధం

కంపెనీల సవరణ చట్టం తేవడం ద్వారా కార్పొరేట్ సామాజిక బాధ్యతను తప్పనిసరిన చేసిన మొదటి దేశంగా భారత్​ నిలిచిందని నిర్మలా సీతారామన్​ హర్షం వ్యక్తం చేశారు.

నిబంధనలు పాటించని డొల్ల కంపెనీలను... తొలగించడానికి 'రిజిస్ట్రార్​ ఆఫ్​ కంపెనీస్​' (ఆర్​ఓసీ)కు కంపెనీల చట్ట సవరణ బిల్లు అధికారమిస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:నాలుగో రోజూ నష్టాలే.. 38 వేల దిగువకు సెన్సెక్స్​

SNTV Digital Crew Coverage For The Week Ahead
Friday 26th July – Thursday 1st August 2019
Here is SNTV's proposed self-coverage of events and sports in the coming week. Please note there will be additions made to this list on a daily basis and some items may be subject to change. Please watch daily prospects for further details. For further information, please contact SNTV London on +44 20 3314 5770 / planning@sntv.com
SOCCER
On Friday (26th July) Vissel Kobe prepare to face Barcelona in a Club Friendlies game.  
On Friday (26th July) Barcelona prepare to face Vissel Kobe in a Club Friendlies game.
On Friday (26th July) Manchester City and Yokohama F Marinos hold a joint press conference and train ahead of the Euro Japan Cup.
On Saturday (27th July) we have post-match reaction following the International Champions Cup, Real Madrid v Atletico Madrid.
On Saturday (27th July) we have post-match reaction following Vissel Kobe v Barcelona in Club Friendlies.
On Saturday (27th July) we have post-match reaction following Yokohama F Marinos v Manchester City in the Euro Japan Cup.
On Monday (29th July) Liverpool hold a press conference ahead of their FA Community Shield game against Manchester City.
On Monday (29th July) we have previews ahead of the Audi Cup in Germany.
On Tuesday (30th July) we have reaction following Audi Cup 2019 fixtures:
Real Madrid v Tottenham Hotspur
Bayern Munich vs Fenerbahce
On Wednesday (31st July) we have reaction following the Audi Cup final and third-place match.
CYCLING
On Saturday (27th July) we have reaction following stage 20 of the Tour De France.
On Sunday (28th July) we have reaction following the final stage of the Tour De France.
CRICKET
On Monday (29th July) the Director of England Men's Cricket, Ashley Giles and ICC General Manager, Geoff Allardice, talks to the media about the World Test Championship.
On Tuesday and Wednesday (30th and 31st July) we have previews ahead of the first Test of The Ashes between England and Australia.
On Thursday (1st August) we have post-play reaction following day one of the first Test of The Ashes between England and Australia.
RUGBY
On Monday (29th July) SNTV attends the European Beach Rugby Championships that take place in Moscow.
BIZARRE
On Monday (29th July) SNTV attends La Cucaña - a game in which participants attempt to scale a greasy pole to collect a flag.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.