ETV Bharat / bharat

2020 ఏప్రిల్​ నుంచి 'జాతీయ జనాభా పట్టిక' ప్రక్రియ

author img

By

Published : Dec 24, 2019, 4:42 PM IST

Updated : Dec 24, 2019, 4:57 PM IST

జాతీయ జనాభా పట్టిక (నేషనల్​ పాపులేషన్​ రిజిస్టర్​-ఎన్​పీఆర్​) అప్​డేట్​ చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అసోం మినహా దేశవ్యాప్తంగా ఎన్​పీఆర్​ను అమలు చేసి నిజమైన పౌరుల వివరాలు సేకరించేందుకు రూ. 3,941 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.

Cabinet approves funds for updating National Population Register
2020 ఏప్రిల్​ నుంచి 'జాతీయ జనాభా పట్టిక' ప్రక్రియ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం.. జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్​ రిజిస్టర్​-ఎన్​పీఆర్​)పై కీలక నిర్ణయం తీసుకుంది. అసోం మినహా దేశవ్యాప్తంగా ఎన్​పీఆర్​ అప్​డేట్​ చేసేందుకు పచ్చజెండా ఊపింది. ఇందుకోసం రూ. 3,941 కోట్లు కేటాయించింది. 2020 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి సెప్టెంబరు 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.

ఎన్​పీఆర్​ను ప్రతి పదేళ్లకోసారి చేపడతారు. స్వాతంత్య్ర భారతంలో జనగణన చేపట్టడం ఇది 16వ సారి కానుంది.

ఇదీ చూడండి : మోదీ ప్రభుత్వ తదుపరి లక్ష్యం 'జాతీయ జనాభా పట్టిక'

ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాల్సిందే..

జనాభా లెక్కలను మునుపటిలాగానే గ్రామ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సేకరిస్తారు. గడచిన ఆరు నెలలుగా ఒక ప్రాంతంలో నివసిస్తున్నవారిని, లేదంటే రానున్న ఆరు నెలల పాటు అదే చోట ఉంటామని చెప్పిన వారిని స్థానికులుగా పరిగణిస్తారు. దేశంలోని ప్రతి పౌరుడు ఎన్​పీఆర్​లో నమోదు చేసుకోవడం అత్యంత అవసరం.

ఎలాంటి పత్రాలు అవసరం లేదు

ఎన్​పీఆర్​ కోసం బయోమెట్రిక్​, ఆధార్​ సహా ఎలాంటి పత్రాలు అవసరం లేదు. స్వీయధ్రువీకరణ సరిపోతుంది. కొత్తగా రూపొందించిన యాప్​ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు.

ఎన్​పీఆర్​ ఎందుకు?

దేశంలోని పౌరుల వివరాలు సేకరించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరవేయడమే ఎన్‌పీఆర్‌ లక్ష్యం. ఎన్‌పీఆర్​ సిద్ధమైన తరువాత దాని ఆధారంగా జాతీయ పౌర పట్టిక (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌-ఎన్‌ఆర్‌సీ)ను రూపొందించాలని కేంద్రం భావిస్తోంది. 2021లో మరోసారి జనాభా గణన చేయనున్నారు ఇందుకోసం రూ. 8,754 కోట్లు కేటాయించింది. అంతకంటే ముందే 2020లోనే ఎన్​పీఆర్​ను రూపొందించనున్నారు.

ఇదీ చూడండి : మోదీ ప్రభుత్వ తదుపరి లక్ష్యం 'జాతీయ జనాభా పట్టిక'

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం.. జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్​ రిజిస్టర్​-ఎన్​పీఆర్​)పై కీలక నిర్ణయం తీసుకుంది. అసోం మినహా దేశవ్యాప్తంగా ఎన్​పీఆర్​ అప్​డేట్​ చేసేందుకు పచ్చజెండా ఊపింది. ఇందుకోసం రూ. 3,941 కోట్లు కేటాయించింది. 2020 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి సెప్టెంబరు 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.

ఎన్​పీఆర్​ను ప్రతి పదేళ్లకోసారి చేపడతారు. స్వాతంత్య్ర భారతంలో జనగణన చేపట్టడం ఇది 16వ సారి కానుంది.

ఇదీ చూడండి : మోదీ ప్రభుత్వ తదుపరి లక్ష్యం 'జాతీయ జనాభా పట్టిక'

ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాల్సిందే..

జనాభా లెక్కలను మునుపటిలాగానే గ్రామ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సేకరిస్తారు. గడచిన ఆరు నెలలుగా ఒక ప్రాంతంలో నివసిస్తున్నవారిని, లేదంటే రానున్న ఆరు నెలల పాటు అదే చోట ఉంటామని చెప్పిన వారిని స్థానికులుగా పరిగణిస్తారు. దేశంలోని ప్రతి పౌరుడు ఎన్​పీఆర్​లో నమోదు చేసుకోవడం అత్యంత అవసరం.

ఎలాంటి పత్రాలు అవసరం లేదు

ఎన్​పీఆర్​ కోసం బయోమెట్రిక్​, ఆధార్​ సహా ఎలాంటి పత్రాలు అవసరం లేదు. స్వీయధ్రువీకరణ సరిపోతుంది. కొత్తగా రూపొందించిన యాప్​ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు.

ఎన్​పీఆర్​ ఎందుకు?

దేశంలోని పౌరుల వివరాలు సేకరించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరవేయడమే ఎన్‌పీఆర్‌ లక్ష్యం. ఎన్‌పీఆర్​ సిద్ధమైన తరువాత దాని ఆధారంగా జాతీయ పౌర పట్టిక (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌-ఎన్‌ఆర్‌సీ)ను రూపొందించాలని కేంద్రం భావిస్తోంది. 2021లో మరోసారి జనాభా గణన చేయనున్నారు ఇందుకోసం రూ. 8,754 కోట్లు కేటాయించింది. అంతకంటే ముందే 2020లోనే ఎన్​పీఆర్​ను రూపొందించనున్నారు.

ఇదీ చూడండి : మోదీ ప్రభుత్వ తదుపరి లక్ష్యం 'జాతీయ జనాభా పట్టిక'

AP Video Delivery Log - 0800 GMT News
Tuesday, 24 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0735: US WI Snowball Fights Must credit City of Wausau 4246150
US city officials: Snowball fights not banned here
AP-APTN-0721: Mexico Giant Baby Jesus AP Clients Only 4246149
Giant baby Jesus statue delights Mexico City crowd
AP-APTN-0622: China Business Summit AP Clients Only 4246148
China's Li urges speedy set up of trade agreement
AP-APTN-0606: UK Corbyn Christmas AP Clients Only 4246147
UK opposition leader delivers Christmas message
AP-APTN-0606: US TN Fatal Stabbings Must credit WKRN; No access Nashville; No use by US broadcast networks; No re-sale, re-use or archive 4246146
Suspect sought in fatal Nashville stabbings
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 24, 2019, 4:57 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.