ETV Bharat / bharat

మహారాష్ట్రలో డ్యామ్​కు గండి.. 11 మంది మృతి - ratnagiri

ఆదివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో మహారాష్ట్రలోని తివారే డ్యామ్​కు గండి పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందారు. గల్లంతయిన మరో 20 మంది కోసం గాలింపు చర్యలు సాగిస్తున్నారు అధికారులు.

మహారాష్ట్రలోని తివారే డ్యామ్​కు గండి.. ఇద్దరు మృతి
author img

By

Published : Jul 3, 2019, 8:21 AM IST

Updated : Jul 3, 2019, 1:57 PM IST

మహారాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాలకు ముప్పు ఏర్పడుతోంది. రత్నగిరి జిల్లా తివారే గ్రామంలోని డ్యామ్​కు అర్ధరాత్రి గండి పడటం వల్ల 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గల్లంతయ్యారు. డ్యామ్​ నుంచి ఒక్కసారిగా ఉద్ధృతంగా ప్రవహించిన వరదకు 12 నుంచి 15 ఇళ్లు కొట్టుకుపోయాయి. 11 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్న అధికారులు మిగతావారి కోసం గాలింపు చర్యలు సాగిస్తున్నారు.

మహారాష్ట్రలోని తివారే డ్యామ్​కు గండి

నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మహారాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాలకు ముప్పు ఏర్పడుతోంది. రత్నగిరి జిల్లా తివారే గ్రామంలోని డ్యామ్​కు అర్ధరాత్రి గండి పడటం వల్ల 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గల్లంతయ్యారు. డ్యామ్​ నుంచి ఒక్కసారిగా ఉద్ధృతంగా ప్రవహించిన వరదకు 12 నుంచి 15 ఇళ్లు కొట్టుకుపోయాయి. 11 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్న అధికారులు మిగతావారి కోసం గాలింపు చర్యలు సాగిస్తున్నారు.

మహారాష్ట్రలోని తివారే డ్యామ్​కు గండి

నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Intro:तिवरे धरण दुर्घटनेला पाटबंधारे विभागच जबाबदार - नातेवाईक

अधिकाऱ्यांवर सदोष मनुष्यवधाचा गुन्हा दाखल करण्याची मागणी

रत्नागिरी, प्रतिनिधी

चिपळूण तालुक्यातील तिवरे गावातील धरण फुटल्याने 12 ते 15 घरं वाहून गेली आहेत. या दुर्घटनेमध्ये 24 जण बेपत्ता झाले आहेत. मात्र या दुर्घटनेला सर्वस्वी पाटबंधारे विभाग जबाबदार असल्याचा आरोप या दुर्घटनेत बेपत्ता झालेल्यांंच्या नातेवाईकांनी केला आहे. कारण गेली दोन वर्षे या धरणाला गळती लागली होती. याबाबत वारंवार प्रशासनाकडे तक्रारी करण्यात आल्या.. मात्र केवळ मलमपट्टी या गळतीवर करण्यात आली.. आणि त्यामुळेच ही दुर्घटना घडल्याचा आरोप स्थानिक तसेच नातेवाईकांनी केला आहे. त्यामुळे या दुर्घटनेला जबाबदार असणाऱ्यावर सदोष मनुष्यवधाचा गुन्हा दाखल करण्यात यावा अशी मागणी नातेवाईकांकडून होत आहे.. याचसंदर्भात या दुर्घटनेत बेपत्ता झालेल्याच्या नातेवाईकांशी बातचीत केलीय आमचे प्रतिनिधी राकेश गुडेकर यांनीBody:तिवरे धरण दुर्घटनेला पाटबंधारे विभागच जबाबदार - नातेवाईक

अधिकाऱ्यांवर सदोष मनुष्यवधाचा गुन्हा दाखल करण्याची मागणीConclusion:तिवरे धरण दुर्घटनेला पाटबंधारे विभागच जबाबदार - नातेवाईक

अधिकाऱ्यांवर सदोष मनुष्यवधाचा गुन्हा दाखल करण्याची मागणी
Last Updated : Jul 3, 2019, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.