ETV Bharat / bharat

బిహార్​లో ఘోర రోడ్డు ప్రమాదం-12మంది మృతి

author img

By

Published : Mar 7, 2020, 7:40 AM IST

Updated : Mar 7, 2020, 8:44 AM IST

bihar
బిహార్​లో ఘోర రోడ్డు ప్రమాదం

08:30 March 07

బిహార్​లో ఘోర రోడ్డు ప్రమాదం

బిహార్ ముజఫర్​పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 28వ నెంబర్​ జాతీయ రహదారిపై ఓ ట్రాక్టర్, స్కార్పియో వాహనం ఢీకొన్న ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

కాంటీ పోలీస్ స్టేషన్​ పరిధిలోని నరసండా వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతులు ముజఫర్​పుర్ జిల్లా హతోడి వాసులని గుర్తించారు పోలీసులు.

07:34 March 07

బిహార్ ముజఫర్​పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 28వ నెంబర్​ జాతీయ రహదారిపై కాంటీ పోలీస్ స్టేషన్​ పరిధిలో ఓ ట్రాక్టర్, స్కార్పియో వాహనం ఢీకొన్న ఘటనలో 11మంది మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

08:30 March 07

బిహార్​లో ఘోర రోడ్డు ప్రమాదం

బిహార్ ముజఫర్​పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 28వ నెంబర్​ జాతీయ రహదారిపై ఓ ట్రాక్టర్, స్కార్పియో వాహనం ఢీకొన్న ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

కాంటీ పోలీస్ స్టేషన్​ పరిధిలోని నరసండా వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతులు ముజఫర్​పుర్ జిల్లా హతోడి వాసులని గుర్తించారు పోలీసులు.

07:34 March 07

బిహార్ ముజఫర్​పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 28వ నెంబర్​ జాతీయ రహదారిపై కాంటీ పోలీస్ స్టేషన్​ పరిధిలో ఓ ట్రాక్టర్, స్కార్పియో వాహనం ఢీకొన్న ఘటనలో 11మంది మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Last Updated : Mar 7, 2020, 8:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.