ETV Bharat / bharat

అంబానీ స్క్వేర్ ప్రారంభం

రిలయన్స్​ ఫౌండేషన్​ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ  ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న 'ధీరూభాయ్​ అంబానీ స్క్వేర్'​ను నేడు ప్రారంభించారు. 2000 మంది పిల్లలతో మ్యూజికల్ ఫౌంటెయిన్ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

author img

By

Published : Mar 6, 2019, 11:46 PM IST

అనాథ బాలలతో నీతా, ముఖేశ్ అంబానీ

ముంబైలోని అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌కు ఎదురుగా ఉన్న జియో వరల్డ్ సెంటర్‌లో భాగమైన 'ధీరూభాయ్ అంబానీ స్క్వేర్‌'ను ఇవాళ రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ ప్రారంభించారు.దీనిని జాతికి అంకితం చేశారు.2000 మంది పిల్లలతో మ్యూజికల్ ఫౌంటెయిన్ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

జియో వరల్డ్ సెంటర్‌లోని ఈ స్క్వేర్, భవిష్యత్ ముఖచిత్రాన్ని మార్చేలా సందర్శకుల ఆదరణ పొందుతుందని నీతా అంబానీ అభిప్రాయపడ్డారు. ముంబై నగర వైభవాన్ని చాటిచెబుతుందని ఆకాంక్షించారు. మార్చి 12న మరో రెండు మ్యూజికల్ ఫౌంటెయిన్లను ఏర్పాటు చేయనున్నట్టు నీతా అంబానీ ప్రకటించారు. ముంబై నగర గొప్పదనాన్ని చాటిచెప్పేలా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. సమాజంలో మంచి మార్పులు తీసుకొచ్చేందుకు రిలయన్స్ ఫౌండేషన్ తన కార్యక్రమాలను కొనసాగిస్తుందని నీతా అంబానీ స్పష్టం చేశారు.

undefined
neeta
నీతా అంబానీ అభివాదం

ముంబైలోని అనాథ శరణాలయాల్లో, వృద్ధాశ్రమాల్లో వారం రోజుల పాటు సాగే అన్నదాన కార్యక్రమాన్ని అంబానీ దంపతులు ప్రారంభించారు. కుటుంబసభ్యులతో కలిసి 2000 మంది పిల్లలకు భోజనం వడ్డించారు.

undefined

ముంబైలోని అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌కు ఎదురుగా ఉన్న జియో వరల్డ్ సెంటర్‌లో భాగమైన 'ధీరూభాయ్ అంబానీ స్క్వేర్‌'ను ఇవాళ రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ ప్రారంభించారు.దీనిని జాతికి అంకితం చేశారు.2000 మంది పిల్లలతో మ్యూజికల్ ఫౌంటెయిన్ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

జియో వరల్డ్ సెంటర్‌లోని ఈ స్క్వేర్, భవిష్యత్ ముఖచిత్రాన్ని మార్చేలా సందర్శకుల ఆదరణ పొందుతుందని నీతా అంబానీ అభిప్రాయపడ్డారు. ముంబై నగర వైభవాన్ని చాటిచెబుతుందని ఆకాంక్షించారు. మార్చి 12న మరో రెండు మ్యూజికల్ ఫౌంటెయిన్లను ఏర్పాటు చేయనున్నట్టు నీతా అంబానీ ప్రకటించారు. ముంబై నగర గొప్పదనాన్ని చాటిచెప్పేలా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. సమాజంలో మంచి మార్పులు తీసుకొచ్చేందుకు రిలయన్స్ ఫౌండేషన్ తన కార్యక్రమాలను కొనసాగిస్తుందని నీతా అంబానీ స్పష్టం చేశారు.

undefined
neeta
నీతా అంబానీ అభివాదం

ముంబైలోని అనాథ శరణాలయాల్లో, వృద్ధాశ్రమాల్లో వారం రోజుల పాటు సాగే అన్నదాన కార్యక్రమాన్ని అంబానీ దంపతులు ప్రారంభించారు. కుటుంబసభ్యులతో కలిసి 2000 మంది పిల్లలకు భోజనం వడ్డించారు.

undefined
Kanpur (Uttar Pradesh), Mar 06 (ANI): Uttar Pradesh Chief Minister Yogi Adityanath today took stock of the preparations for Prime Minister Narendra Modi's grand rally in Kanpur on March 08. Deputy Chief Minister Keshav Prasad Maurya also accompanied Adityanath. PM Modi will address a huge public gathering on Friday in Kanpur, and a wooden chair considered auspicious for BJP's poll prospects is being spruced up once again for him.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.