ETV Bharat / bharat

'వాయు కాలుష్యం ప్రజల జీవన్మరణ సమస్య' - air pollution in delhi

వాయుకాలుష్యం కోట్లాది ప్రజల జీవన్మరణ సమస్య అని.. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు వ్యవసాయ వ్యర్థాలను కాల్చని చిన్న, మధ్యతరహా రైతులకు కనీస ధర ఇచ్చి వాటిని కొనుగోలు చేయాలని .. ఇందుకోసం ఏడు రోజుల గడువు ఇస్తున్నట్లు తెలిపింది.

'వాయు కాలుష్యం కోట్లాది ప్రజల జీవన్మరణ సమస్య'
author img

By

Published : Nov 6, 2019, 9:32 PM IST

దేశ రాజధాని దిల్లీలో వాయు నాణ్యత క్షీణించడం పట్ల ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాయు కాలుష్యం కోట్లాది మంది ప్రజల జీవన్మరణ సమస్య అని, దీనికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలని జస్టిస్ అరుణ్​మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కాలుష్యం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి, దేశం వందేళ్లు వెనక్కి వెళ్లడానికి అనుమతిస్తారా? అని ప్రశ్నించింది అత్యున్నత ధర్మాసనం.

"వాయు కాలుష్యంతో ప్రజలు ఇలాగే మరణించేందుకు అంగీకరిస్తారా.? దేశం వందేళ్లు వెనక్కి వెళ్లేందుకు అనుమతిస్తారా? దీనికి ప్రభుత్వాన్నే బాధ్యులుగా చేస్తాం. సంక్షేమ ప్రభుత్వాన్ని మీరు మరిచిపోయారు. వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతుల బాగోగులు చూడటం రాష్ట్ర ప్రభుత్వ విధి. మీకు పేద ప్రజల గురించి పట్టింపు లేదు. ఇది దురదృష్టకరం."

-సుప్రీంకోర్టు.

'వారికి అధికారంలో ఉండే హక్కు లేదు..'

పిటిషన్​ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాల తీరును తీవ్రంగా తప్పుపట్టింది సుప్రీం. ప్రజా సమస్యలపై పట్టింపు లేకుంటే వారికి అధికారంలో ఉండే హక్కు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రైతుల నుంచి వ్యవసాయ వ్యర్థాలను ప్రభుత్వం తరఫున ఎందుకు సేకరించడంలేదని రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది.

'ధర ఇచ్చి కొనండి'

ఇప్పటివరకు వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయని చిన్న, మధ్య తరహా రైతులకు క్వింటాల్​కు రూ. 100 ధర ఇచ్చి కొనుగోలు చేయాలని పంజాబ్, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇందుకోసం 7 రోజులు గడువు విధించింది.

'సమగ్ర పథకం ద్వారా'

వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయకుండా అవసరమైన యంత్ర పరికరాలను అందజేయాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. కేంద్రం సహా పంజాబ్​, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్, దిల్లీ ప్రభుత్వాలు ఈ వ్యవసాయ వ్యర్థాల నిర్వహణకు మూడు నెలల్లోగా ఓ సమగ్ర పథకాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది.

కేంద్రానికి సూచన

వ్యవసాయ వ్యర్థాల కాల్చివేత, కాలుష్య నియంత్రణపై ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన భారత ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది సర్వోన్నత న్యాయస్థానం.

రహదారులపైనా..

దేశ రాజధాని నగరంలో చదును చేయని మార్గాలు, రహదారులపై గుంతలు ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోందని విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.

ఇదీ చూడండి: రాజ్యాంగానికి 70ఏళ్లు.. 26న ఉభయ సభల సమావేశం

దేశ రాజధాని దిల్లీలో వాయు నాణ్యత క్షీణించడం పట్ల ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాయు కాలుష్యం కోట్లాది మంది ప్రజల జీవన్మరణ సమస్య అని, దీనికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలని జస్టిస్ అరుణ్​మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కాలుష్యం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి, దేశం వందేళ్లు వెనక్కి వెళ్లడానికి అనుమతిస్తారా? అని ప్రశ్నించింది అత్యున్నత ధర్మాసనం.

"వాయు కాలుష్యంతో ప్రజలు ఇలాగే మరణించేందుకు అంగీకరిస్తారా.? దేశం వందేళ్లు వెనక్కి వెళ్లేందుకు అనుమతిస్తారా? దీనికి ప్రభుత్వాన్నే బాధ్యులుగా చేస్తాం. సంక్షేమ ప్రభుత్వాన్ని మీరు మరిచిపోయారు. వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతుల బాగోగులు చూడటం రాష్ట్ర ప్రభుత్వ విధి. మీకు పేద ప్రజల గురించి పట్టింపు లేదు. ఇది దురదృష్టకరం."

-సుప్రీంకోర్టు.

'వారికి అధికారంలో ఉండే హక్కు లేదు..'

పిటిషన్​ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాల తీరును తీవ్రంగా తప్పుపట్టింది సుప్రీం. ప్రజా సమస్యలపై పట్టింపు లేకుంటే వారికి అధికారంలో ఉండే హక్కు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రైతుల నుంచి వ్యవసాయ వ్యర్థాలను ప్రభుత్వం తరఫున ఎందుకు సేకరించడంలేదని రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది.

'ధర ఇచ్చి కొనండి'

ఇప్పటివరకు వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయని చిన్న, మధ్య తరహా రైతులకు క్వింటాల్​కు రూ. 100 ధర ఇచ్చి కొనుగోలు చేయాలని పంజాబ్, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇందుకోసం 7 రోజులు గడువు విధించింది.

'సమగ్ర పథకం ద్వారా'

వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయకుండా అవసరమైన యంత్ర పరికరాలను అందజేయాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. కేంద్రం సహా పంజాబ్​, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్, దిల్లీ ప్రభుత్వాలు ఈ వ్యవసాయ వ్యర్థాల నిర్వహణకు మూడు నెలల్లోగా ఓ సమగ్ర పథకాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది.

కేంద్రానికి సూచన

వ్యవసాయ వ్యర్థాల కాల్చివేత, కాలుష్య నియంత్రణపై ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన భారత ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది సర్వోన్నత న్యాయస్థానం.

రహదారులపైనా..

దేశ రాజధాని నగరంలో చదును చేయని మార్గాలు, రహదారులపై గుంతలు ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోందని విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.

ఇదీ చూడండి: రాజ్యాంగానికి 70ఏళ్లు.. 26న ఉభయ సభల సమావేశం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan, South Korea, Iran, Middle East and North Africa. Max use 90 seconds per match and 5 minutes per day of competition. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Pan-national broadcasters not headquartered in Japan are cleared for Japan. Pan-national broadcasters not headquartered in Middle East and North Africa and not broadcasting in Arabic are cleared for Middle East and North Africa.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Chonburi Stadium, Chonburi, Thailand. 6th November 2019.
North Korea (red) 3-1 South Korea (white)
1. 00:00 Teams walk onto pitch
2. 00:07 North Korea and South Korea players pose for photograph together
First half:
3. 00:12 GOAL FOR NORTH KOREA - Kim Kyong-Yong heads in Yun Ji Hwa's corner in the third minute, 1-0
4. 00:25 Replay of Kim Kyong-Yong's goal
5. 00:30 GOAL FOR NORTH KOREA - Kim Kyong Yong scores from close-range after Yun Ji Hwa plays the ball across the goal in the ninth minute, 2-0
6. 00:50 Replay of Kim Kyong-Yong's goal
7. 00:57 CHANCE FOR SOUTH KOREA - Lee Eun-Young's shot is saved by North Korea goalkeeper Yu Son Gum in the 45+2nd minute
Second half:
8. 01:10 South Korea team huddle before the second half
9. 01:15 GOAL FOR NORTH KOREA - Pak Il Gyong collects the ball from Kim Kyong-Yong out on the left and cuts inside before finishing past South Korea goalkeeper Kim Su-Jeong in the 53rd minute, 3-0
10. 01:31 Replay of Pak Il Gyong's goal
11. 01:42 PENALTY FOR SOUTH KOREA - Ri Kum-Hyang fouls South Korea's Kang Ji-Woo in the penalty area in the 57th minute
12. 01:54 GOAL FOR SOUTH KOREA - Kang Ji-Woo scores the penalty in the 59th minute, 3-1
13. 02:04 Full-time
14. 02:10 North Korea players walk off the pitch
15. 02:14 South Korea players walk off the pitch
SOURCE: Lagardere Sports
DURATION: 02:18
STORYLINE:
Two goals from Kim Kyong-Yong helped North Korea defeat neighbours South Korea 3-1 at the Chonburi Stadium as they advanced to the AFC Under-19 Women's Championship final on Wednesday.
North Korea will face either Japan or Australia in Saturday's final.
The victory has also guaranteed their place at the FIFA Under-20 Women's World Cup in Nigeria in 2020.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.