ETV Bharat / bharat

రామమందిర భూమిపూజ ఏర్పాట్లపై యోగి సమీక్ష

author img

By

Published : Jul 25, 2020, 6:00 PM IST

ఆగస్టు 5న రామమందిర భూమిపూజ నేపథ్యంలో అయోధ్యను సందర్శించారు ఉత్తర్​ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరీశీలించారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం కరసేవక్​పురాన్ని సందర్శించనున్నారు.

Adityanath visits Ayodhya, reviews preparations for Ram Temple 'bhoomi pujan'
రామమందిర భూమిపూజ ఏర్పాట్లపై యోగి సమీక్ష

రామమందిర భూమిపూజకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా ముఖ్యనేతలు హాజరుకానున్న నేపథ్యంలో.. అయోధ్యను సందర్శించారు ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​. ఈ క్రమంలో రామ జన్మభూమి ఆలయంలోని లక్ష్మణ, భరత, శత్రుజ్ఞుల విగ్రహాలను కొత్తగా ఏర్పాటుచేసిన పీఠాల​పై ప్రతిష్ఠించారు.

Adityanath visits Ayodhya, reviews preparations for Ram Temple 'bhoomi pujan'
రామమందిర భూమిపూజ ఏర్పాట్లపై యోగి సమీక్ష

శనివారం మధ్యాహ్నం అయోధ్యకు చేరుకున్న యోగి ఆదిత్యనాథ్... తొలుత హనుమాన్​ పూజలో పాల్గొన్నారు. అనంతరం రామమందిర నిర్మాణ భూమిపూజ కోసం చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం.. కరసేవక్​పురాన్ని సందర్శించనున్నారు యోగి​.

Adityanath visits Ayodhya, reviews preparations for Ram Temple 'bhoomi pujan'
ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేస్తున్న ముఖ్యమంత్రి
Adityanath visits Ayodhya, reviews preparations for Ram Temple 'bhoomi pujan'
పూజలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్​

కరోనా నేపథ్యంలో ఈ వేడుకలకు 200 మందిని మాత్రమే అనుమతించనున్నట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులు స్పష్టం చేశారు. భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Adityanath visits Ayodhya, reviews preparations for Ram Temple 'bhoomi pujan'
రామమందిర భూమిపూజ ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఎం
Adityanath visits Ayodhya, reviews preparations for Ram Temple 'bhoomi pujan'
ఆలయ ట్రస్టు సభ్యులతో మాట్లాడుతున్న యోగి

ఇదీ చూడండి: 'రాజ'కీయం.. మరికాసేపట్లో గవర్నర్​తో భాజపా నేతల భేటీ

రామమందిర భూమిపూజకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా ముఖ్యనేతలు హాజరుకానున్న నేపథ్యంలో.. అయోధ్యను సందర్శించారు ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​. ఈ క్రమంలో రామ జన్మభూమి ఆలయంలోని లక్ష్మణ, భరత, శత్రుజ్ఞుల విగ్రహాలను కొత్తగా ఏర్పాటుచేసిన పీఠాల​పై ప్రతిష్ఠించారు.

Adityanath visits Ayodhya, reviews preparations for Ram Temple 'bhoomi pujan'
రామమందిర భూమిపూజ ఏర్పాట్లపై యోగి సమీక్ష

శనివారం మధ్యాహ్నం అయోధ్యకు చేరుకున్న యోగి ఆదిత్యనాథ్... తొలుత హనుమాన్​ పూజలో పాల్గొన్నారు. అనంతరం రామమందిర నిర్మాణ భూమిపూజ కోసం చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం.. కరసేవక్​పురాన్ని సందర్శించనున్నారు యోగి​.

Adityanath visits Ayodhya, reviews preparations for Ram Temple 'bhoomi pujan'
ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేస్తున్న ముఖ్యమంత్రి
Adityanath visits Ayodhya, reviews preparations for Ram Temple 'bhoomi pujan'
పూజలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్​

కరోనా నేపథ్యంలో ఈ వేడుకలకు 200 మందిని మాత్రమే అనుమతించనున్నట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులు స్పష్టం చేశారు. భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Adityanath visits Ayodhya, reviews preparations for Ram Temple 'bhoomi pujan'
రామమందిర భూమిపూజ ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఎం
Adityanath visits Ayodhya, reviews preparations for Ram Temple 'bhoomi pujan'
ఆలయ ట్రస్టు సభ్యులతో మాట్లాడుతున్న యోగి

ఇదీ చూడండి: 'రాజ'కీయం.. మరికాసేపట్లో గవర్నర్​తో భాజపా నేతల భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.