ETV Bharat / bharat

7 వేలు దాటిన కేసులు- ఒక్కరోజులో 40మంది మృతి

author img

By

Published : Apr 11, 2020, 9:35 AM IST

Updated : Apr 11, 2020, 9:53 AM IST

24 గంటల వ్యవధిలో కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఫలితంగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 7వేలు దాటింది. రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి. 40 తాజా మరణాలతో ఇప్పటివరకు మొత్తం 239మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవడం ఇదే తొలిసారి.

40-deaths-and-1035-new-cases-in-last-24-hours-the-sharpest-ever-increase-in-cases-in-india
7 వేలు దాటిన కేసులు- ఒక్కరోజులో 40మంది మృతి

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. 24గంటల వ్యవధిలో 1035 కేసులు వెలుగుచూశాయి. 40మంది ప్రాణాలు కోల్పోయారు.

ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవడం దేశంలో ఇదే తొలిసారి అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

40 deaths and 1035 new cases in last 24 hours, the sharpest ever increase in cases in India
దేశంలో ఇదీ పరిస్థితి...

ఇదీ చూడండి:- 14 రోజుల తర్వాత కూడా కరోనా లక్షణాలు!

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. 24గంటల వ్యవధిలో 1035 కేసులు వెలుగుచూశాయి. 40మంది ప్రాణాలు కోల్పోయారు.

ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవడం దేశంలో ఇదే తొలిసారి అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

40 deaths and 1035 new cases in last 24 hours, the sharpest ever increase in cases in India
దేశంలో ఇదీ పరిస్థితి...

ఇదీ చూడండి:- 14 రోజుల తర్వాత కూడా కరోనా లక్షణాలు!

Last Updated : Apr 11, 2020, 9:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.