ETV Bharat / bharat

ఝార్ఖండ్​లో నలుగురు నక్సల్స్ అరెస్టు

author img

By

Published : Nov 2, 2020, 11:20 AM IST

ఝార్ఖండ్​లోని సిమడెగా జిల్లాలో నలుగురు నక్సల్స్​ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Naxals_Arrest
ఝార్ఖండ్​లో నలుగురు నక్సలైట్లు అరెస్టు

ఝార్ఖండ్​లోని సిమడెగా ప్రాంతంలో నలుగురు నక్సల్స్​ను అరెస్టు చేశారు పోలీసులు. వారంతా​ 'పీపుల్స్​ లిబరేషన్​ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా(పీఎల్ఎఫ్ఐ)' సభ్యులని గుర్తించారు. వారి వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

బానో ఠాణా పరిధిలోని కనరోవాన్​ అటవీ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన ఆపరేషన్​లో భాగంగా నక్సల్స్​ను అరెస్టు చేసినట్లు ఎస్పీ శామ్స్ తబ్రీజ్​ తెలిపారు. ఒక రైఫిల్​ను, 8 మందుపాతరలను స్వాధీనం చేసుకున్నట్లు మరో సీనియర్​ పోలీసు అధికారి పేర్కొన్నారు.

ఝార్ఖండ్​లోని సిమడెగా ప్రాంతంలో నలుగురు నక్సల్స్​ను అరెస్టు చేశారు పోలీసులు. వారంతా​ 'పీపుల్స్​ లిబరేషన్​ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా(పీఎల్ఎఫ్ఐ)' సభ్యులని గుర్తించారు. వారి వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

బానో ఠాణా పరిధిలోని కనరోవాన్​ అటవీ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన ఆపరేషన్​లో భాగంగా నక్సల్స్​ను అరెస్టు చేసినట్లు ఎస్పీ శామ్స్ తబ్రీజ్​ తెలిపారు. ఒక రైఫిల్​ను, 8 మందుపాతరలను స్వాధీనం చేసుకున్నట్లు మరో సీనియర్​ పోలీసు అధికారి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఝార్ఖండ్​ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.