కర్ణాటకలోని మైసూరులో ఒకే రోజు రెండు వేర్వేరు ఘటనల్లో నీట మునిగి ఆరుగురు చనిపోయారు. ఓ ఘటనలో నరాసిపుర తాలుకా తాలుక్కడ్లో నీటమునిగి ఇద్దరు మృతిచెందారు.
![6 people died by drowning!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mys-07-death-news-7208092_22042021202031_2204f_1619103031_991_2204newsroom_1619104374_1102.jpg)
మరో ఉదంతంలో హోబలి గ్రామంలో కావేరి నదిలో ఈత కొట్టడానికి వెళ్లిన నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో యశ్వంత్, మహదేవ్ ప్రసాద్ అనే బాలుర మృతదేహాలను వెలికితీశారు.
ఇదీ చూడండి: వైరస్ మృత్యుఘంటికలు- ఆక్సిజన్ అందక విలవిల