ETV Bharat / bharat

కారు-ఆటో ఢీ.. నలుగురు సజీవ దహనం

మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి సహా.. ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

author img

By

Published : Mar 29, 2021, 7:45 PM IST

4 people were killed on the spot when a car and a rickshaw collided head-on at Dixal on Karjat to Neral Road.
కారు-ఆటో ఢీ.. అగ్నికి ఆహుతైన ప్రయాణికులు

మహారాష్ట్రలోని రాయ్‌గడ్-కజ్రత్ హైవేపై కారు-ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. వేగంగా ఉన్న వాహనాలు ఢీకొన్న కారణంగా ఆటోలోని సీఎన్జీ సిలిండర్​ పేలి మంటలు చెలరేగాయి. క్షణాల్లో వ్యాపించిన మంటలతో ఆటోలోని నలుగురు అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యారు.

మంటల్లో కాలిపోతున్న కారు-ఆటో

మృతుల్లో ఓ చిన్నారి సహా.. ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో కారు, ఆటో పూర్తిగా కాలిపోయాయి.

ఇదీ చదవండి: అగ్ని ప్రమాదం- ఒకే కుటుంబంలో నలుగురు మృతి

కూలీల వ్యాను, బస్సు ఢీ- ఐదుగురు మృతి

మహారాష్ట్రలోని రాయ్‌గడ్-కజ్రత్ హైవేపై కారు-ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. వేగంగా ఉన్న వాహనాలు ఢీకొన్న కారణంగా ఆటోలోని సీఎన్జీ సిలిండర్​ పేలి మంటలు చెలరేగాయి. క్షణాల్లో వ్యాపించిన మంటలతో ఆటోలోని నలుగురు అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యారు.

మంటల్లో కాలిపోతున్న కారు-ఆటో

మృతుల్లో ఓ చిన్నారి సహా.. ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో కారు, ఆటో పూర్తిగా కాలిపోయాయి.

ఇదీ చదవండి: అగ్ని ప్రమాదం- ఒకే కుటుంబంలో నలుగురు మృతి

కూలీల వ్యాను, బస్సు ఢీ- ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.